Tags :congress governament
Sticky
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ మొదలైన సంగతి తెల్సిందే. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోన్న సంగతి తెల్సిందే. తాజాగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అది తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి సంబంధించిన అనుచరుడు హత్యకు గురైన సంగతి తెల్సిందే. ఈ సంఘటనపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్థాపం చెందిన సంగతి కూడా తెల్సిందే. దీంతో […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ సహా ఇతర నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ” బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలి.. పిరాయింపుల విషయంపై నా అభిప్రాయం మారదు.. ఇన్నేండ్ల నా అనుభవం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిఖార్సైన వాళ్లకు సరైన న్యాయం జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణకు సిద్ధమైన సంగతి తెల్సిందే. మూసీ నది సుందరీకరణ పనుల్లో భాగంగా హైడ్రా పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు. పేదలను రోడ్లపైకి తీసుకోచ్చి సుందరీకరణ పనులు చేయద్దు అని ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు.. బాధితులు పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక […]Read More
Sticky
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ నలబై తొమ్మిది కోట్ల రూపాయలతో పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ భవనాలను రెన్యూవేట్ చేస్తున్నాము.. కౌన్సిల్ అసెంబ్లీ ఒకచోటనే ఉండేలా రూపుదిద్దుతున్నాము.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారో చర్చకు మాజీ మంత్రి కేటీఆర్ సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కరెంటు చార్జీలు పెంచోద్దని మాజీ […]Read More
Sticky
ఇటీవల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయి.. మహిళలు.. రైతులు .. యువత.. విద్యార్థులు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ది .. పోరాడాల్సిన కమ్యూనిస్ట్ లు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు హౌజింగ్, ఐఎన్పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మేయరు గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య ,మల్ రెడ్డి రంగారెడ్డి బృందం సియోల్ పర్యటనకెళ్లిన సంగతి తెల్సిందే. సియోల్ లో ఉన్న హాన్ నది ప్రక్షాళన సుందరీకరణ పనులపై అధ్యయనానికి వెళ్లారు. సియోల్ పర్యటనలో భాగంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. నేతలు ఆయా ప్రదేశాల్లో […]Read More
Sticky
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలతో ఇటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, అటు ఏపీలోని విజయవాడ ,కృష్ణా జిల్లాలు భారీ నష్టాన్ని చవి చూసిన సంగతి తెల్సిందే. ఖమ్మంలో అయితే మున్నేరు వాగు పొంగిపొర్లితే జెడ్పీ సెంటర్ సైతం మునిగిందంటేనే వరదలు ఏ స్థాయిలో వచ్చాయో ఆర్ధమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల,డిప్యూటీ సీఎం భట్టీ ఖమ్మం అంతటా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ బాధితులను పరామర్శిస్తూ […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో తనకు చెందిన ఓ అనుచరుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీనికి నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో ధర్నాకు దిగారు. జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే.. విప్ అడ్లూరి లక్ష్మణ్ తో జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు మీ పార్టీకి ఓ దండం. ఇంతకాలం మానసికంగా […]Read More
Sticky
గత ఐదేళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం (JHS) సక్రమంగా అమలుకాక పోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అది అమలయ్యేలా పగడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహాను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. మంగళవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం బంజారా హిల్స్ లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో, […]Read More