ఈరోజు ఆదివారం ఉదయం నుండే ఇటు మీడియా అటు సోషల్ మీడియా మరోవైపు రాజకీయ పార్టీల్లో మారుమ్రోగిన అంశం జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు.. ఈ దాడుల్లో విదేశీ మద్యం ఉంది. పార్టీకి అనుమతి లేదని మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడ కూడా డ్రగ్స్ అనవాళ్లు ఉన్నట్లు.. వాడినట్లు చెప్పలేదు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేసే విధంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు మరో ప్రతిపక్ష పార్టీ […]Read More
Tags :congress governament
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారు అని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గౌడ్ ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడిపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు కావాలని రైతులు ధర్నా చేసినప్పుడు మాట్లాడలేదు.. యువత రోడ్లపైకి వచ్చి ఉద్యోగాల కోసం పోరాడినప్పుడు స్పందించలేదు.. గురుకులాల టీచర్లు సీఎం ఇంటిముందుకెళ్ళి మరి నిరసనలు చేసిన కానీ సప్పుడు […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ నేతల అత్యుత్సాహాం
జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసు అధికారులు నిన్న శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతి లేదని నెపంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదులో భాగంగా పోలీసుల పంచనామాలో కేవలం అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నారు. విదేశీ మద్యం ఉందనే నెపంతో కేసు నమోదు చేశాము అని చేర్చారు .. అంతేకానీ డ్రగ్స్ ప్రస్తావన ఎక్కడ […]Read More
నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ పరిధిలోని జన్వాడ ఓ ఫామ్ హౌజ్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యంను దాదాపు పది లీటర్ల వరకు సీజ్ చేశారు. ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటీవ్ వచ్చిందని బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్కడ కూడా ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదని వినికిడి. జన్వాడ్ ఫామ్ హౌజ్ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ల దగ్గర నుండి […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు-బామ్మర్ధిని తప్పించారా..?
నిన్న శనివారం హైదరాబాద్ నగర పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించిన జన్వాడ ఫామ్ హౌస్ సంఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన స్పందిస్తూ ‘బావమరిది ఫామ్హహౌస్ లో రేవ్ పార్టీలా? సుద్దపూసను తప్పించారని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ సిగ్గుచేటు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తారేమో’ అని ధ్వజమెత్తారు. చట్టం ముందు అంతా సమానమేనని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాలని కేంద్ర మంత్రి సంజయ్ డిమాండ్ చేశారు.Read More
జన్వాడ ఫామ్ హౌజ్ లో పార్టీ..ఒకరికి డ్రగ్స్ టెస్ట్ పాజిటీవ్
రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జన్వాడ రిజర్వ్ కాలనీలోని ఫామ్ హౌజ్ పై నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్ లో రాత్రి పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసు అధికారులకు నిన్న సమాచారం అందింది. అందులో పాల్గొన్న ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు.. అతనికి పాజిటివ్ వచ్చింది. అతడు కొకైన్ తీసుకున్నట్లు తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని […]Read More
తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు శుభవార్తను తెలిపారు. రైతులు పండించే పత్తిలో నిర్ణీత ప్రమాణాల కన్నా తేమ శాతం ఎక్కువగా ఉన్న కానీ ఆ పత్తిని కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల సంబధితాధికారులను ఆదేశించారు. తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో పలుచోట్ల పత్తి కొనుగోలు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. దీంతో కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి తుమ్మల ఈ ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు పత్తి కొనుగోలు కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబరు […]Read More
బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియాను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా..?. అందుకే ఇటీవల సుమారు పదిహేను వందల మందిని నియమించుకుందా..?. మాజీ ఎమ్మెల్సీ.. ప్రొ. నాగేశ్వర్ తో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారా..?. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ పై కేసులు పెడతాము.. బట్టలూడదీసి కొడతాము అని బెదిరిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి […]Read More
హక్కుల కంటే క్రమశిక్షణే ముఖ్యం-గొంతెత్తిన 39 మంది సస్పెండ్..?
తెలంగాణ రాష్ట్ర బెటాలియన్ పోలీసులు తమ హక్కుల కోసం గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బెటాలియన్ కేంద్రాల దగ్గర ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తూ పోరాడుతున్న సంగతి తెల్సిందే. ముందుగా బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఎందుకంటే యూనిఫామ్ ఉద్యోగులు ధర్నాలు.. నిరసన కార్యక్రమాలు చేయకూడదనే నియమనిబంధనలకు కట్టుబడి ఉన్నారు. దీంతో వారు రంగంలోకి దిగి తమ వారి తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనల్లో భాగంగా ప్రభుత్వం […]Read More
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులతో పాటు, రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆర్ఆర్ఆర్, మూసీ శుద్ధీకరణ గురించి మంత్రి వివరించారు.Read More