Tags :congress governament

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

రూ.౩౩ లక్షల ఖర్చుతో సీ.సీ. రోడ్డు నిర్మాణం

సికింద్రాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని, ప్రస్తుత ప్రభుత్వ హయంలో సితాఫలమండీ ప్రభుత్వ కాలేజీ భవనాల నిర్మాణానికి నిధుల కొరత ఎదురు కావడం శోచనీయమని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం ప్రారంభించారు. జోషీ కాంపౌండ్ లో రూ.౩౩ లక్షల ఖర్చుతో సీ.సీ. రోడ్డు నిర్మాణం పనులను, టీ.ఆర్.టీ. కాలనీ పార్కు లో రూ.7 లక్షల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గురుకుల విద్యార్థులకు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులు అనారోగ్యానికి గురైతే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్సలు అందించాలని ఆయా గురుకుల ప్రిన్సిపాళ్లకు ఎస్సీ గురుకుల సోసైటీ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత జిల్లా కలెక్టరు అనుమతి లేకుండా పాఠశాల ,కళాశాల ప్రిన్సిపాళ్లు ప్రైవేటులో చికిత్సకు సొంత డబ్బులు ఖర్చు చేస్తే ఆ మొత్తాన్ని ఇవ్వబోమని స్పష్టం చేసింది. అత్యవసర సమయాల్లో జిల్లా వైద్యాధికారులని, సూపరింటెండెంట్లను సంప్రదించి అవసరమైన చికిత్సలు చేయించాలి.. వైద్యం అందించాలి. ఎవరైన అధికారులు స్పందించకుండా ఉంటే సోసైటీ కార్యదర్శి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అభివృద్ధి కోసం కాదు ఆస్తుల రక్షణ కోసం ..!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ బీఆర్ఎస్ నుండి చేరిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ” కాంగ్రెస్ పై ప్రేమతోనో.. నియోజకవర్గ అభివృద్ధి కోసమో కాంగ్రెస్ లో చేరలేదు. కేవలం వారి ఆస్తుల పరిరక్షణ కోసమే పార్టీ మారారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల నియోజకవర్గాల్లో ముందునుండి ఉన్న కాంగ్రెస్ నేతలకు.. కార్యకర్తలకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలి -కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలని కాంగ్రెస్ యువ నాయకులు.. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అని ఆరోపించారు. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు విజయ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తీరా ఫ్లేట్ ఫిరాయించాడు. జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే కాంట్రవర్సీ అని.. రాజ్ పాకాల ,విజయ్ మద్దూరిని వెనకేసుకురావడానికి మాజీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

శోకనగర్ గా ఆశోక్ నగర్..?

తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను రోడ్లపైకి తెచ్చారు. పది నెలల్లో రేవంత్ ప్రభుత్వం అందరి కడుపు కొట్టింది. నమ్మి ఓట్లేసిన ప్రజలను పట్టించుకోలేదు. ఏడాది కాకముందే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలన్నింటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. కొత్త హామీల అమలు లేదు.. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ -పోలీసులకు హైకోర్టు బిగ్ షాక్

జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన కుటుంబ విందు పార్టీని రేవ్ పార్టీగా… డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించేందుకు ఇటు అధికార కాంగ్రెస్ .. అటు బీజేపీ పార్టీలతో పాటు కొన్ని మీడియా సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.. దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు కల్సి చేసుకునే విందు పార్టీకి కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అటు పోలీసుల అనుమతి కావాలంటే ఎలా అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులకు రాష్ట్ర అత్యున్నత న్యాయ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..?

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన పోరాటం ఎట్టలకే ఫలించింది. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు.. సామాన్యులపై భారం మోపకూడదని చేసిన పోరాటానికి ఇటు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దిగోచ్చినట్లు కన్పిస్తుంది. ఇటీవల మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈఆర్సీని కల్సి కరెంటు ఛార్జీలను పెంచోద్దని విన్నవించింది. ఆ తర్వాత సిరిసిల్లలో జరిగిన బహిరంగ విచారణలో సైతం కేటీఆర్ పాల్గోని ప్రజల తరపున తమ గళాన్ని విన్నవించారు. కరెంటు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవ్ పార్టీ అంటూ కొందరూ పైశాచిక ఆనందం

తెలంగాణలో గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాకు రాజకీయంగా  సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే మా బంధువులపై కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నిరంతరాయంగా పోరాటం చేస్తుంది. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లము. ఇలాంటి కుట్రలకు మేము భయపడమని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్‌ చేసుకోవడమే తప్పు అంటున్నారు. అది […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

పదేండ్లలో తొలిసారిగా హైదరాబాద్ లో ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేండ్ల తర్వాత రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు.ఏక్ పోలీస్ విధానం అమలు కోసం కుటుంబ సభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలు ఉదృతమైన సంగతి తెల్సిందే. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో బెటాలియన్ కానిస్టేబుళ్లకు భయభ్రాంతులు కలిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చర్యలకు ఉపక్రమించింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆదివారం మరో పది మంది కానిస్టేబుళ్లను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బండి సంజయ్ అంత ఆత్రం ఎందుకు…?

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున రెండో సారి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి నేటి వరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఏనాడు కనీసం స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫుడ్ ఫాయిజన్ సంఘటనలు.. నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు.. రైతుబంధు.. రైతు రుణమాఫీపై రైతులు చేపట్టిన […]Read More