Tags :congress governament

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ప్రతిపక్షమా.?. అధికార పక్షమా..?

అదేంటి గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు అప్పటి అధికార బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. గత పది నెలలుగా ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ ప్రతిపక్షమా.. ?. అధికార పక్షమా .? అని టైటిల్ పెట్టారని ఆలోచిస్తున్నారా..?. గత పది నెలలుగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన ఎంపీలు.. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నిమ్స్ డైరెక్టర్ కు మంత్రి దామోదర ఫోన్

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దామోదర రాజనరసింహా నిమ్స్ డైరెక్టర్ కు ఫోన్ చేశారు. కొమురం భీమ్ జిల్లా వాంకిడిలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే. వీరిలో ఆరుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది. చాకటి శైలజ, కుడిమెత జ్యోతి, మహాలక్ష్మి, జ్యోతిలక్ష్మి, భూమిక, లావణ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ – నిమ్స్ కు తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసం, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్‌ గాంధీని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పదేళ్లలో ఘనంగా అభివృద్ధి చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి.. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా ఒక్కసారి మీకు గుర్తు చేయదలచుకున్నానన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పట్టు పరిశ్రమకు పునరుజ్జీవానికి చర్యలు – మంత్రి తుమ్మల

పట్టు పరిశ్రమలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి ఉండి, గ్రామీణ పేదలు అనుకూలంగా స్థిరమైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు. పట్టు పరిశ్రమశాఖ అధికారులతో మాట్లాడుతూ ఆ శాఖ అభివృద్ది కొరకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. రాష్ట్రంలో నేలలు మరియు వాతావరణం పట్టు పరిశ్రమకు అనుకూలం ఉంటాయని, పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు (2) ఎకరాలలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నమ్ముకున్న వారికి అండగా మంత్రి పొంగులేటి

ఆయనో మంత్రి.. గత అధికార పార్టీ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అంగబలం.. ఆర్ధబలం మెండుగా ఉన్నవాడు. అందుకే ఆయనకు ప్రస్తుత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ మంత్రి పదవిచ్చారు. ఆయనే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే .. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాజాగా తనకు పదవులేనప్పుడు అండగా ఉన్నాడు. తనతో నడిచాడు అనే ఒకే ఒక్కకారణంతో అతన్ని పరామర్శించడానికి ఏకంగా ఇంటికే వెళ్లారు. అసలు విషయానికి వస్తే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేకాధికారులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్​ను ప్రత్యేక అధికారిగా నియమించింది. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నడి రోడ్డుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు- తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని తిరుమల గిరి పీఎస్ లో అరెస్ట్ చేసి ఉంచిన మాజీ సర్పంచులకు సంఘీభావంగా మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు తిరుమల గిరి పీఎస్ కు చేరుకున్నారు. అరెస్ట్ చేసి సర్పంచులను తరలిస్తున్న పోలీసు వాహానాలను అడ్డుకుని నడిరోడ్డుపై బైఠాయించారు. దీంతో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అయోమయంలో ఫిరాయింపుల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వచ్చి కనీసం నెల రోజులు కాకముందే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహారి, ప్రకాష్ గౌడ్,అరికెలపూడి గాంధీ లాంటి వాళ్లు కారు దిగి హాస్తం గూటికి చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు.. పలువురు ఎమ్మెల్యేలు కారుకు గుడ్ బై చెప్పి హాస్తాన్ని అందుకున్నారు. చేరేంతవరకు మీరు ఏదడిగితే అది ఇస్తాము.. మీరు చెప్పిందే వేదం అని భరోసా ఇచ్చిన నాయకులు తీరా పార్టీ మారినాక […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు దిమ్మతిరిగే షాకిచ్చారు. నిన్న ఆదివారం వరంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత .. కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కూతురి వివాహాం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు అతిరథమహరథులు హజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే స్థానిక వరంగల్ వెస్ట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మరోసారి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిరసనగళం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మరోకసారి గళమెత్తారు. ఆదివారం జగిత్యాలలో జరిగిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ లతో కల్సి ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు. కార్యకర్తలు ఎన్నో అవమానాలు.. కష్టాలను ఎదుర్కున్నారు. ఇప్పుడు అదే పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరి […]Read More