తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ” కార్యక్రమాలపై సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఒకవైపు సంక్షేమ పథకాలు […]Read More
Tags :congress governament
కొడంగల్ లో 4గ్రామాల్లో రాత్రికి రాత్రే పలువురు అరెస్ట్ …?
తెలంగాణ బీజేపీకి చెందిన ఎంపీ… మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్ల పరిసర గ్రామాల్లో ఫార్మాసిటీ నిర్మాణం కోసం భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు అనే నెపంతో నాలుగు గ్రామాలపై పదిహేను వందల మంది పోలీసులు పడి రాత్రికి రాత్రే వందల మందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేసి జైల్లో పెడుతున్నారు ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో […]Read More
లగచర్లలో 40లక్షల భూమిని 10లక్షలకే లాక్కుంటున్న కాంగ్రెస్ సర్కారు..?
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయా…?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా..?. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయి అంటూ లగచర్ల రైతుల విషయంలో ముఖ్యమంత్రి తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణకు వచ్చే అధికారులను తన్ని తరమండి అని […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పిదాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?. మహిళలు అని చూడకుండా.. ?. రైతులని ఆలోచించకుండా..?. రాత్రా పగలా అని సంబంధం లేకుండా లాఠీ చార్జ్ లు చేస్తారా..?. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తన్నీరు హారీష్ రావు ప్రశ్నించారు. నిన్న గురువారం మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ లో […]Read More
11నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకతకు కారణాలు..?
ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలవుతుంది. ఈ పదకొండు నెలల్లోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై.. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతకు కారణం ఏంటని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ ” తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన అని ఎందుకు ఆరోపిస్తున్నారు. గతంలో మీది కుటుంబ పాలన అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాబట్టి ఇప్పుడు ఇలా అంటున్నారా అని ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఇంటర్వర్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగారు. దీనికి సమాధానంగా మాజీ మంత్రి కేటీఆర్ బదులిస్తూ ” తొమ్మిదేండ్లలో నేను సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి.. మాజీ మంత్రి హారీష్ రావు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం […]Read More
అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కేటీఆరే ఎందుకు..?. ముందుగా మిషన్ భగీరథ లో అవినీతి జరిగింది అన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ అన్నారు. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతుల ఇష్యూలో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఖాయమంటున్నారు. మరి మీరే ఎందుకు కాంగ్రెస్ కు ప్రతిసారి టార్గెట్ అవుతున్నారు అని ఓ ప్రముఖ ఛానెల్ లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు బీఆర్ఎస్ వర్కింగ్ […]Read More
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటుకోసం భూసేకరణకు వెళ్లిన కలెక్టర్, ప్రభుత్వాధికారులపై అక్కడ రైతులు, గ్రామ ప్రజలు దాడి చేసిన సంగతి తెల్సిందే.. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందిస్తూ లగిచర్ల ఘటనలో కుట్రకోణం లేదని అన్నారు. కుట్ర కోణం ఉందంటే రాష్ట్రంలో ఇంటిల్ జెన్స్ వ్యవస్థ ఏమి చేస్తున్నట్లు… కలెక్టర్ వెళ్ళినప్పుడు భద్రత ఎందుకు కల్పించలేదు అని ఎంపీ అరుణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనలో అన్ని […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ” గత పదినెలలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు టెస్ట్ ఫార్మాట్ లో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లోనే రాజకీయాలు చేస్తేనే బాగుంటుంది.కాంగ్రెస్ నేతలు ప్రస్తుత రాజకీయ విధానాలకు అప్ గ్రేడ్ అవ్వాలి. అందుకే కాంగ్రెస్ నేతలు ట్వంటీ […]Read More
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుండి అనుమతి రాగానే మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో పలు అక్రమాలు జరిగాయి. అందుకే గవర్నర్ అనుమతి కోరాము. గవర్నర్ నుండి అనుమతి రాగానే కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం. ఈ కేసుల నుండి తప్పించుకోవడానికే […]Read More