Tags :congress governament
Sticky
దేశంలో రాజ్యాంగబద్ధ పాలన నడవాలంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ పెద్ద ప్రచారమే చేశారు. దానిని ఎన్నికల అంశంగా వాడుకున్నారు. అంబేద్కర్ మార్గాన్ని అనుసరిస్తానంటే వద్దనేది ఎవరు? కానీ, రాహుల్ మాటలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో, అదీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే అమలు కాకపోతే నలువైపుల నుంచీ అభ్యంతరాలు వస్తాయి. లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటు విషయమై ఇంతవరకు జరిగిన చర్యలన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే. ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ఉద్రిక్తంగా మారింది. భూ […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావోస్తుంది. ఈ ఏడాదిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి.. గత పదకొండు నెలల్లో ఆ పార్టీ వైపల్యాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా నే ఎక్కువగా యుద్ధం చేసిన సంగతి అందరికి తెల్సిందే. ఒకానోక సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ ను కేసులు పెట్టి అరెస్టులు చేయాలని దాదాపు ఓ పదిమందిపై […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకుడు.. గత ప్రభుత్వంలో డిజిటల్ మీడియా మాజీ చైర్మన్ దిలీప్ కొణతం ను నిన్న సోమవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. రిమాండ్ ను కోరుతూ స్థానిక నాంపల్లి జడ్జి ముందు ప్రవేశపెట్టగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా..?. ఏ కారణం చేత రిమాండ్ కు ఇవ్వాలి.. చట్టాలను మీ చేఎతుల్లోకి తీసుకుంటారా..?. సుప్రీం కోర్టు గైడెన్స్ పక్కకు ఎలా పెడతారంటూ అక్షింతలు వేస్తూ రిమాండ్ […]Read More
Sticky
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములను మాత్రమే తీసుకుంటామని చెప్పడానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఎవరూ..?. లగచర్ల భూములు తిరుపతి రెడ్డి జాగీరు కాదు.. ఫార్మా సిటీ ఏర్పాటుకి అవసరమైతే తమ తాతలకు చెందిన భూములను రాసిచ్చుకోవాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లతో మాట్లాడిన ఆయన గిరిజన రైతుల నుండి భూములను బలవంతంగా తీసుకుంటాము. అడ్డు వస్తే కేసులు […]Read More
Sticky
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రేపు మంగళవారం వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు వరంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గోనున్నారు.Read More
Sticky
వరంగల్ పట్టణ అభివృద్ధికి రూ.4,170కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈరోజు సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మీడియా సమావేశంలో మంత్రి కోమటీరెడ్డి మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాము. నగరంలోని తాగునీటి వ్యవస్థను బాగుపరుస్తాము.. అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. మమునూర్ లో విమానశ్రయానికి కేంద్రం అనుమతులు సైతం ఇచ్చింది . ఇందుకు రూ. 207కోట్లు కూడా మంజూరు చేసింది.రామగుండం, కొత్తగూడెం ఎయిర్ […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకుడు.. మాజీ డిజిటల్ డైరెక్టర్ దిలీప్ కొణతం ను సీసీఎస్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నాం అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు తనపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి సీసీఎస్ లో వివరణ ఇవ్వడానికి వచ్చిన దిలీప్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై ఇటు బీఆర్ఎస్ శ్రేణులు.. అటు తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.Read More
Sticky
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మహారాష్ట్రలో తెలంగాణ తరహా పాలనను అందిస్తాము. తెలంగాణలో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేర్చాము. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి మార్కు పాలనను చూపిస్తాము అని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కౌంటరిస్తూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజల చెవిలో పూవులు పెడుతున్నారు. […]Read More
Sticky
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి రక్షణగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ దళం మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్శన్ కోసమే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు.. ఎంపీలు మూసీ నిద్ర అనే డ్రామాలకు తెర తీశారు. హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ బాధితుల తరపున మాట్లాడటం విడ్డూరం. ఇప్పుడు ఆయనకు మూసీ బాధితుల ఆక్రందనలు ,ఆవేదన గుర్తుకు వచ్చాయా అని […]Read More
Sticky
కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…తాటి చెట్టు నుంచి పడి గీతా కార్మికులు చనిపోతున్నారని ఈ కాటమయ్య కిట్, ప్రమాదం నుంచి ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని ఆయన చెప్పారు. స్వయంగా సీఎం రేవంత్ అబ్దుల్లాపూర్మెట్లో ఈ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎలా పని చేస్తుందో ముఖ్యమంత్రి వివరించారు.ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుల నిధులు , పార్లమెంటు సభ్యుల […]Read More