Tags :congress governament

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్… ప్లీజ్ అసెంబ్లీకి రా స్వామీ..!

వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. పదేండ్లలో అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. లేదా ఫామ్ హౌజ్ లో ఉన్నారు. ఇప్పుడు గత పదకొండు నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడు. ప్రజల గురించి పట్టించుకోడు. రైతుల గురించి పట్టించుకొడు. నిరుద్యోగ యువత గురించి పట్టించుకోడు. కనీసం ఈ సారైన’అసెంబ్లీకి రా సామీ.. ఒక్కరోజు రావయ్యా సామీ. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

లగచర్ల ఘటనపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వేముల వాడ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లగచర్ల ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో జరిగిన ప్రజావిజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” లగచర్ల ఘటనలో అధికారులను చంపాలని కుట్రకు తెరలేపారు. కొంతమంది రౌడీలను ఉపయోగించి కలెక్టర్ ,అధికారులపై దాడికి తెగబడ్డారు. తన నియోజకవర్గంలో లక్ష ఎకరాలను ప్రజల భూములను లాక్కుకున్నట్లు నేను లాక్కోవడం లేదు. నాలుగు గ్రామాల్లో పదకొండు వందల ఎకరాలను మాత్రమే తీసుకుంటున్నాము. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ కావాలి. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

వేములవాడ సాక్షిగా కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..?

వేముల వాడ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. వేముల వాడలో జరిగిన ప్రజావిజయోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ” పదేండ్ల పాలనలో ఏనాడూ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాలేదు. కేవలం ఎన్నికల సమయంలోనే జనాలకు దర్శనమిస్తాడు. వందకోట్లతో వేముల వాడ ఆలయాన్ని అభివృద్ధి చేయడం చేతకాలేదు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఉంటే ప్రగతి భవన్ లో.. ఫామ్ హౌజ్ లో ఉంటాడు. పదేండ్లలో ఎంతమంది రైతులకు రుణమాఫీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కరీంనగర్ అంటేనే ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్..!

కరీంనగర్ అంటేనే ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ . నాడు కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఎంతదూరమైన వెళ్ళే నాయకురాలు సోనియా గాంధీ.. గత పాలకులు వేములవాడ అభివృద్ధిని పట్టించుకోలేదు. వేముల వాడ్ అభివృద్ధికి ఈరోజు శ్రీకారం చుట్టుకున్నాము. కరీంనగర్ నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ వేముల వాడ ఆలయ అభివృద్ధికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వేములవాడలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఇందులో రూ. 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయనున్నరు… రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.. మరో రూ 47 కోట్ల 85 లక్షలతో మూల వాగు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రాజీనామాలు నాకు కొత్త కాదు. రికార్డులు నాపేరుపై ఉంటాయి.

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నాకు సవాల్ విసురుతున్నారు. నాకు రాజీనామాలు కొత్త కాదు. నేను పదవులకు రాజీనామా చేసిన నిలబడిన ప్రతిసారి రికార్డు మెజార్టీతో ప్రజాక్షేత్రంలో గెలుస్తున్నాను. ప్రజలు మేము చేసిన పోరాటాలకు.. చేసిన సంక్షేమాభివృద్ధికి పట్టం కడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే మమ్మల్ని రాజీనామాలు చేయమని అంటున్నారు. నాడు తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేసిన చరిత్ర మాది. పదవులను అంటిపెట్టుకుని ఉన్న చరిత్ర మీది. గత ఎన్నికల్లో ఇచ్చిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మహబూబ్ నగర్ పేరు చెడగొడుతున్న రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయం పట్టుకుందని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. ఈరోజు బుధవారం పాలమూరులోని కురుమూర్తి జాతరలో పాల్గోన్న మాజీ మంత్రి హారీష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హారీష్ రావు మాట్లాడుతూ ” పాలకులు తప్పు చేస్తే రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న నలబై రెండూ లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కిషన్ రెడ్డికి పచ్చ కామెర్లు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకటే. గత పదేండ్లుగా రాష్ట్రంలోబీఆర్ఎస్ ,కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు . కాబట్టి గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు అని ఆరోపిస్తున్నారు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో భట్టీ మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ కిషన్ రెడ్డిలు ఒకటేనని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

విజయోత్సవాలు కాదు..అపజయోత్సవాలు జరపండి..!

విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి. అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారు అని మాజీ మంత్రి హారీష్ రావు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ఈరోజు మంగళవారం వరంగల్ లో తలపెట్టిన విజయోత్సవ సభ గురించి విమర్శల పర్వం కురిపించారు. ట్విట్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలి. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ అల్లుడికి మరో చిక్కు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ Maxbien ఫార్మా కంపెనీ పై న్యూఢిల్లీ ED కేంద్ర కార్యాలయంలో బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఫిర్యాదు చేశారు.కొడంగల్లో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ కార్యక్రమం రేవంత్ ప్రభుత్వం చేపట్టిన తరుణంలో స్థానిక రైతులు ముఖ్యమంత్రి అల్లుడి కంపెనీకి భూములు ఇచ్చేది లేదని మొదలైన వివాదంతో Maxbien ఫార్మా సంస్థలో రేవంత్ అల్లుడు డైరెక్టర్ గా 16 లక్షల షేర్లు ఉండడం అదే సంస్థలో […]Read More