Tags :congress governament

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇందిర‌మ్మ ఇళ్లపై శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలచిన ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య‌త క్రమాన్ని ఎంచుకోవాల‌ని చెప్పారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కుల సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి..!

యావత్ దేశానికి మార్గాన్ని నిర్దేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరాలు నమోదు చేయించుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారు, జీహెచ్ఎంసీ కమీషనర్ ఇలంబర్తి గారు, ఇతర అధికారులు, ఎన్యుమరేటర్లు, సిబ్బందితో కూడిన సర్వే బృందం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. సర్వే పురోగతి వివరాలను, సర్వేలో పాల్గొన్న ప్రజల స్పందన గురించి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మిష‌న్ భ‌గీర‌థపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం క‌లిగించాలి

మిషన్ భగీరథ ద్వారా స‌ర‌ఫ‌రా అవుతున్న తాగు నీటిపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచి నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి డాక‌ర్ట్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. వేల కోట్లు ఖర్చు చేసి మిష‌న్ భ‌గీర‌థ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసినా… ప్ర‌జ‌లు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్ల పై ఆదార‌ప‌డ‌టం ప‌ట్ల ఆవేద‌న‌ వ్య‌క్తం చేసారు.తెలంగాణ స‌చివాల‌యంలో మంత్రి సీత‌క్క కార్యాల‌యంలో బుధ‌వారం నాడు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ అగ్రహాం..!

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై కేంద్ర మంత్రి .. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా విద్యార్థులకు పెట్టే ఆహారం మారలేదని విమర్శించారు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందన్నారు. ‘పిల్లలకు సురక్షిత భోజనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సి వస్తోంది. ఇలాంటి ప్రాథమిక బాధ్యతను కూడా నిర్వర్తించలేని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తుంది?’ అని ట్వీట్ చేశారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ సర్కారుకి హైకోర్టు షాక్…!

మహబూబ్ నగర్ జిల్లా మాగనూర్‌ జడ్పీ హైస్కూల్‌లో జరిగిన ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై హైకోర్టు సీరియస్‌ గా స్పందించింది. సర్కారు బడుల్లో పిల్లలు చనిపోతే కాని.. స్పందించరా.? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.. అధికారులు ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ఇది తెలియజేస్తుంది. ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.వారంలో మూడుసార్లు ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. ప్రభుత్వం ఈ అంశాన్ని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని అగ్రహాం వ్యక్తం చేశారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అదానీ కంపెనీ ఆఫర్లను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరస్కరించడం తప్పా..?. పదేండ్లలో ఏనాడు కూడా అదానీతో అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలను చేసుకోలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే పన్నెండు వేల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవల్ ప్మెంట్ యూనివర్సిటీ కోసం ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ప్రకటించిన వందకోట్ల రూపాయల విరాళాన్ని వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయద్దు అంటూ అదానీ కంపెనీకి ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ లేఖ కూడా రాసినట్లు తెలిపారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఏడుపు..?

పదేండ్లు అధికారాన్ని అనుభవించి.. ఒక్కసారిగా పదవులు.. అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఏడుస్తున్నారు అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పది పైసల పని చేయలేదు. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని పంచుకున్నారు. అందుకే ప్రజలు వాళ్లను ఇంట్లో కూర్చోబెట్టి.. మమ్మల్ని సచివాలయంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైన బీఆర్ఎస్ నేతలు సోయిలోకి రావాలని ఆయన హితవు పలికారు. మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఇంకా మాట్లాడూతూ […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

రేవంత్ రెడ్డి కంటే భట్టీ బెటర్…!

తెలంగాణ రాష్ట్ర  సీఎం రేవంత్‌రెడ్డి కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెటర్‌ అని రాజకీయ విశ్లేషకులతోపాటు కాంగ్రెస్‌ క్యాడర్‌ కూడా భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిరూపణ అయిందని వారు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్‌ క్యాంపెయినర్‌గా విఫలమవగా, జార్ఖండ్‌లో ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్క సక్సెస్‌ను అందుకున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వేదికలపైన అట్టహాసం, ఊకదంపుడు ఉపన్యాసాలతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కూటమిని భ్రష్టు పట్టించారని, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నిమ్స్ లో గురుకుల విద్యార్థికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ

కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించిదనీ తెలుసుకొని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాజీవ్ సాగర్, హుటాహుటిన నీమ్స్ ఆసుపత్రికి చేరుకుని శైలజ ఆరోగ్యం పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా మాట్లాడారు..కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల […]Read More