Tags :congress governament

Breaking News Hyderabad Slider Top News Of Today

రేపు జూబ్లీహిల్స్ లో మంత్రి తుమ్మల పర్యటన.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు తుమ్మల, వివేక్, పొన్నం ప్రభాకర్ లు రేపు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు షేక్ పేట్ ఫ్లై ఓవర్ పిల్లర్ నంబర్ 4 వద్ద క్రీడా ప్రాంగణం & కమ్యూనిటీ హాల్ కు & పలు ప్రధాన రహదారుల వద్ద ఫుట్ పాత్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చేసిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కార్ శుభవార్త.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్తను తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన చెప్పారు. . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇంకా పదిహేడు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను సిద్ధం చేసింది. వచ్చే మార్చిలోపు మొత్తం లక్ష ఉద్యోగాలను ఇవ్వాలని ఈరోజు గురువారం జరిగిన క్యాబినెట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఈనెల 25న మళ్లీ తెలంగాణ క్యాబినెట్ భేటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో దాదాపు ఆరు గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సుధీర్ఘ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ’ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ దాదాపు పంతొమ్మిది సార్లు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన.!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈరోజు గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సుధీర్ఘంగా భేటీ అయింది.భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నిర్వహించిన మీడియా సమావేశంలో క్యాబినెట్ లో చర్చించిన పలు అంశాల గురించి సవివరంగా వివరించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో కీలక సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు రిజర్వేషన్ల అమలుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఆ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాళేశ్వరం కమీషన్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ బిగ్ షాకిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు సార్లు రేవంత్ రెడ్డి సర్కారుకి లేఖ రాసింది. తాజాగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీళ్ల మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కమిషన్ కార్యాలయానికి పిలిచి మరి విచారించింది. ఆ తర్వాత కూడా గత క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని మళ్లీ లేఖ రాసిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ చేతగానితనానికి ఇది నిదర్శనం : మాజీ మంత్రి హరీశ్ రావు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : నాడు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇరవై ఆరు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవు. కనీసం వసతులు లేవు. ఈ నెల పద్దెనిమిది తారీఖున హెల్త్ సెక్రటరీ, డీఎంఈలు ప్రత్యేక్షంగా హజరు కావాలని ఎన్ఎంసీ నోటీసులు జారీ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం అని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హరీశ్ రావుకు దామోదర రాజనరసింహ కౌంటర్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కౌంటరిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సర్కారు వైద్య కళాశాలల్లో కనీస సదుపాయాలు లేవు. వందలాది వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ట్వీట్ పై మంత్రి దామోదర రాజనరసింహ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో జీవోలు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు అయిపోవు. అందులో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రోజూ జొన్న రొట్టె తింటే సిక్స్ ప్యాక్ బాడీ : సీఎం రేవంత్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : రోజూ జొన్నరొట్టె తింటూ, ఎవరి దుస్తులు వాళ్లు ఉతుక్కుంటే ఆటోమాటిక్ గా సిక్స్ ప్యాక్ వస్తుంది. ఇప్పుడంతా ఏదో డైట్ అని చెబుతున్నారు. జిమ్ములకు వెళ్లి కండలు పెంచాల్సిన అవసరం లేదు. అచ్చంపేటలో దోసకాయలు బాగా పండిస్తారు. దోసకాయ, కందిపప్పు కలిపి వండితే బ్రహ్మాండంగా ఉంటుంది. చికెన్ మటన్ కూడా పనికి రాదు. అప్పుడు ఆ రుచులే వేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో […]Read More