Tags :congress governament

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గర్భిణులు, బాలింతల ఆరోగ్యం గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కనీసం పాలను కూడా సరిగా అందించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి కడుపుకొడుతున్నది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పాల కొరత పట్టి పీడిస్తున్నా కానీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు రోజు వారీగా అందించే పాలు సరఫరా కావడం లేదు. ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఐసీడీఎస్‌) […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఆసరా లబ్ధిదారులకు రేవంత్ సర్కారు బిగ్ షాక్..!

గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి .. అప్పటీ పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి వెళ్లిన ప్రతిచోట ఉకదంపుడు ప్రసంగం ” ఇప్పుడు మీరు రెండు వేలే తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి నాలుగు వేలు తీసుకుంటారు అని తన చేతికి ఉన్న ఐదేళ్ళలో నాలుగు వ్రేళ్లు చూపిస్తూ ఓట్లను అడిగారు. ఈ మాటలను ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టారు. అధికారంలోకి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ దృష్టికి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు..1

తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 19,300 మంది సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు. సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో చిన్నారెడ్డితో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్న తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా చర్యలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ కు రంగం సిద్ధం..!

సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ముందుగా లగచర్ల లో రైతులకు బేడీలు వేయడం దగ్గర నుండి బీఏసీలో మాట్లాడటానికి సమయం ఇవ్వకపోవడం వరకు తమదైన శైలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు వాకౌటులు చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో అప్పులపై.. లగచర్లపై చర్చ చేపట్టాలని పట్టుబడుతూ అసెంబ్లీ ప్రాంగాణంలో నిరసనకు దిగారు. అంతేకాకుండా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దేవుళ్లపై ఒట్లు వేస్తేనే దిక్కు లేదు.?. సంక్రాంతికిస్తామంటే ఎలా నమ్ముతారు..?

తెలంగాణ శాసనసభలో పరిమితుల విధింపుపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేలను శాసనసభవైపునకు రాకుండా చేసిన తీరుపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదని ఆయన గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. గతంలో ఇదే శాసన సభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాలు వంటి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్…!

బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున బీఏసీ మీటింగ్‌లో డిమాండ్ చేశామని తెలిపారు. కానీ ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్‌ చేశామని స్పష్టం చేశారు.రేపు అసెంబ్లీలో లగచర్ల అంశంపై చర్చకు డిమాండ్‌ చేశామని హరీశ్‌రావు తెలిపారు. ఒక రోజు ప్రభుత్వానికి, మరొక రోజు విపక్షానికి అవకాశం ఇవ్వడం సంప్రదాయమని పేర్కొన్నారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఏడాదిలో 55,172 ఉద్యోగాలు భర్తీ చేశాం..!

నోటిఫికేషన్ వేయడం అంటే ఉద్యోగం ఇవ్వడం కాదని గత పాలకుల విధానమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉద్యోగాల భర్తీపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానం ఇచ్చారు.మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55,172 ఉద్యోగాలు భర్తీ చేశామని ఇందులో 54,573 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్టు తెలిపారు. గత […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి సీతక్కకు మాజీ మంత్రి హారీష్ మాస్ కౌంటర్..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాస్ కౌంటరిచ్చారు. ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ లకు నిధుల గురించి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హారీష్ రావు ఒక్క సంతకంతో పంచాయితీలకు బకాయిలున్న నిధులు విడుదలయ్యేవి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు.. మాజీ మంత్రి హారీష్ రావు మొసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. దీనికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు..!

సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజన రైతులకు భేడీలు వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఒకటే డైట్..!

తెలంగాణ వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులందరికీ ఒక విధమైన ఆహారం అందించాలన్న సంకల్పంలో చేపట్టిన కామన్ డైట్ మెనూ నేటి నుంచి ప్రారంభమైంది. చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మెనూ డైట్ కార్యక్రమం జరగ్గా, చిలుకూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  అక్కడ పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ స్కూల్ నుంచి ప్రతిభ కనబరిచి ఐఐటీ […]Read More