ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియోటర్ లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై అధికార కాంగ్రెస్ కు చెందిన చోటా మోటా నాయకుల దగ్గర నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అందరూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను బాధ్యుడ్ని చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. అక్కడితో […]Read More
Tags :congress governament
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రం ఆరు గ్యారంటీల్లో పదమూడు అంశాలతో పాటు నాలుగోందల ఇరవై ఎన్నికల హామీలు. రాష్ట్రంలో ఏగల్లీకెళ్లిన కానీ అక్కడ చేసే ప్రచారం మేము అధికారంలోకి వస్తే నెలకు ఆసరా నాలుగు వేలు ఇస్తాము.. రైతుభరోసా కింద పదిహేను వేలు ఇస్తాము.. రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తాము. మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తాము. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదోందలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తాము. ఆరోగ్య శ్రీని పది […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులు కోమటీరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహా, పొన్నం ప్రభాకర్ నిన్న గురువారం భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో పలు అంశాల గురించి ఇరువురు చర్చించారు. వీరి భేటీపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో టాలీవుడ్ ప్రముఖుల భేటీని ఉద్ధేశిస్తూ ” ఈ సమావేశాన్ని చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యల్లేవని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక నిర్మాత హీరోలు.. నటులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని స్పష్టం చేశారు. తెలుగు సినిమా […]Read More
క్రిస్మస్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ కేథడ్రల్ చర్చిలో జరిగిన వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 29 కోట్ల రూపాయల వ్యయంతో చర్చి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరైన ముఖ్యమంత్రి ఏసు భక్తులందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చి ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని అన్నారు. […]Read More
సహాజంగా ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎవరైన ఇంకో అబద్ధమే చెప్తారు అనేది నానుడి. ఇదే అంశాన్ని ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనునయిస్తే సంధ్య థియోటర్ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకుని ఇటు ప్రజలను అటు మీడియాను డైవర్షన్ చేయచ్చు అని కావోచ్చు అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఇష్యూను ఎత్తుకున్నట్లు అన్పిస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలపై వారి దృష్టిని పక్కకు మళ్ళించడానికి కొన్నాళ్లు కాళేశ్వరం అవినీతి […]Read More
కాంగ్రెస్కు ఏం నష్టం ..అంతిమంగా తెలంగాణకే.!.-ఎడిటోరియల్ కాలమ్..!
మన ఆలోచనలను మన మాటలే బయటపెడతాయి. ‘స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేశాం. దానివల్ల నాకేమీ నష్టం లేదు, రాష్ర్టానికే నష్టం’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, ‘సినిమా వాళ్ల వివాదంతో సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు. నేను రెండేండ్లకోసారి సినిమా చూస్తా. అది హైదరాబాద్లో నిర్మిస్తే నాకేంటి? విశాఖలో నిర్మిస్తే నాకేంటి? నేనేమీ సినిమా రంగంపై ఆధారపడి […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. ఇండ్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదు. ఏవిధమైన అవినీతి ఉండకూడదు. ఈ పథకంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగిన వేటు తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హిమాయత్ నగర్ లో గృహా నిర్మాణ సంస్థ కార్యాలయంలో సంబంధితాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందాలి. […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్న మాటలు ” తెలంగాణలో కేసీఆర్ అనవాళ్లను మార్చేస్తాము.. లేకుండా చేస్తాము అని.. అన్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వ అధికారక చిహ్నం ను మార్చడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ఉండాల్సిన ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం ను పెట్టారు. ప్రగతి భవన్ పేరు మార్చారు. అఖరికి తెలంగాణ ఆస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపురేఖలనే సమూలంగా మార్చి సరికొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. […]Read More
పుష్పరాజ్ పై ఉన్న శ్రద్ధ గురుకులాలపై లేదు.. ఎందుకు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక పక్క తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయడానికే చట్టఫరంగా అల్లు అర్జున్ … సంధ్య థియోటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా కానీ గత ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలను ఊదాహరంగా తీసుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More