Tags :congress governament

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి పేదలకు ఇవ్వనున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేల ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాము. ముందుగా ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు అందజేస్తాము.. ఒంటరి మహిళలు.. పూరి గుడెసెలు ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తాము. సంక్రాంతి పండక్కి లోపు ఇందిరమ్మ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కవిత బీసీ ఉద్యమం అంటే నవ్వోస్తుంది..!

Telangana : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు శుక్రవారం ఇందిరా పార్కులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్, నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం బీసీల కోసం ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడుయాతో మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బీసీలు గుర్తుకు రాలేదా..?. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలికొదిలేశారు. కవిత బీసీల కోసం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతుభరోసా పై కాంగ్రెస్ సర్కారు బిగ్ ప్లాన్..!

Telangana : తెలంగాణ ఏర్పాటు అనంతరం రైతులు పండించే పంటకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించేలా రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నాటి కేసీఆర్ ప్రభుత్వం..ఎకరాకు ఏడాదికి 10 వేల రూపాయల సహాయాన్ని అందిస్తూ వచ్చింది.11 దపాలుగా ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేసింది.. వర్షాకాలం,యాసంగి సీజన్ లు ఇలా రెండు దపాలుగా ఈ సాయం రైతులకు అందేది.దీన్ని ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసారు.కేంద్రప్రభుత్వం సైతం రైతుకు పెట్టుబడి సాయం అందించడంతో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైదరాబాద్ తరహాలో ఖమ్మం కు ఓఆర్ఆర్..!

తెలంగాణ ఏపీ మధ్య వారధిగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వైద్య, విద్యా రంగంలో మోడల్‌గా నిర్మాణం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 500 ఎకరాల్లో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఏకో పార్క్‌లా అభివృద్ధి చేసి ఖమ్మం ప్రజలకు అందిస్తామని అన్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఖమ్మం ఖిల్లాపై రోప్ వే తో పాటు పట్టణ కేంద్రంలో ఉన్న లకారం ట్యాంక్ బండ్ వద్ద […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఆన్ లైన్ లోనే రైతు భరోసా ఆప్లికేషన్లు..!

రానున్న సంక్రాంతి పండుగ నుండి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకు రైతు భరోసా డబ్బులను వారి ఖాతాల్లో జమచేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇప్పటికే పలుమార్లు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలొని క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమయ్యారు. తాజాగా నిన్న ఆదివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో కూడా భేటీ అయ్యారు. ఈభేటీలో రైతు భరోసా విధివిధానాలపై చర్చించారు. పన్ను చెల్లింపుదారులకు.. ప్రభుత్వ ఉద్యోగులకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ పోలీస్ లోగో లో మార్పు..!

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన లోగోను మార్పుస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నట్లు అధికారక జీవో తీసుకురావడమే కాకుండా సాక్షాత్తు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో అట్టహాసంగా ఆవిష్కరించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్ అనే లోగోను తీసుకు వచ్చారు. దీనికి సంబంధించిన లోగో ప్రస్తుతం వైరల్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నాణ్యమైన విద్యతో పాటు స్కిల్స్..!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ చిన్నారులు, విద్యార్థులకు నేర్పించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన అక్కడి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR ను ఎదుర్కొలేక నాపై.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!

బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఆదివారం ఇందూరు లో పర్యటించారు.. ఈ పర్యటనలో కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై, కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ సర్కారుకి కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని పలు బీసీ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులతో.. నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకోసం ఇచ్చిన హామీలపై చర్చించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్…42% రిజర్వేషన్ ఇలా పలు అంశాల గురించి ఆమె సుధీర్ఘంగా నేతలతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాబై శాతం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మందుబాబులకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలోని మందు బాబులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. మరో మూడు రోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటీ తారీఖున ఆర్థరాత్రి పన్నెండు గంటల వరకు అన్ని రకాల మందు షాపులు తెరిచి ఉండటానికి అనుమతి ఇస్తూ ఆదేశాలను జారీ చేసింది. అయితే డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని కూడా హితవు పలికింది. మరోవైపు బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి […]Read More