Tags :congress governament

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం భార్య పీఏని. నన్ను ఎవడ్రా ఆపేది..!

దాదాపు 200 కోట్ల రూపాయల విలువచేసే భూమిని ఆక్రమించి ఏకంగా బోర్డు పెట్టిన రేవంత్ రెడ్డి భార్య పీఏ గజ్జల నర్సింహ రెడ్డి అనే వ్యక్తి. అసలు విషయంలోకి వెళ్తేగచ్చిబౌలి సీఐ హబీబుల్లాఖాన్ తెలిపిన ప్రకారం… కొండాపూర్లో సర్వే నం. 87/2లో 2.08 ఎకరాల భూమి ఉంది. దాన్ని వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి 2006లో లక్ష్మయ్య, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశారు. తర్వాత L&T కంపెనీకి లీజుకివ్వగా, గడువు ముగి శాక సంస్థ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!

ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు.. బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చిన సంగతి తెల్సిందే. ఆరు నెలలు తిరగకముందే బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ గూటీకి చేరిపోయారు. పార్టీ ఫిరాయింపు సమయంలో మీకు ఏది కావాలంటే అదిస్తాము.. ఏమి కోరుకుంటే అది నెరవేరుస్తాము. మీరు అడిగితే కొండ మీద కోతిని సైతం తీసుకోచ్చి మీకిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ ధర్నాలు.. రాస్తోరోకులు అందుకేనా..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని షాబాద్ లో జరిగిన రైతు మహా ధర్నాలో పాల్గోన్న సంగతి తెల్సిందే. ఈ మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “జనవరి 26 నుంచి రైతు బంధు రూ. 15000 ఇవ్వాలి. మొత్తం 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలి. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేసి చూపించాలి.ప్రజలకు ఇచ్చిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జనవరి 26 – కాంగ్రెస్ భారీ కుట్ర..?

తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణలో హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి డిల్లీకి వెల్లి తెలంగాణలో హామీలు అమలు చేసే భాద్యను తాను తీసుకుంటాననటం రాజకీయాల్లో అత్యంత దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు..రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 100రోజుల్లో హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి..హామీల అమలుపై దేవుళ్ళపై […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పోలవరంతో భద్రాచలానికి ముంపు..!

కృష్ణా నదీ జ‌లాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యున‌ల్‌-II (కేడ‌బ్ల్యూడీటీ-II) ఎదుట బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. తెలంగాణ‌కు అంతర్రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలన్నారు.రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ‌పై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్య‌మంత్రి గారు ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో సమీక్షించి, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మహబూబాబాద్ లో మూలన పడిన సర్కారు వైద్యం..!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కారు దవాఖానాల్లో ఏదోక సంఘటన వెలుగులోకి వస్తున్న సంగతి మనకు తెల్సిందే. తాజాగా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా  దంతాలపల్లి మండల కేంద్రంలో  జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం సిరంజీలు కూడా అందుబాటులో లేకపోవడం ఈ ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడుతుందని ఆ గ్రామ ప్రజలు విరుచుకుపడుతున్నారు. తనకు ఆరోగ్యం బాగోక […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అర్హులైన ప్రతోక్కరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసానివ్వాలి..!

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు పర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికి అమలు చేయాలి. గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయం.రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షల మంది ఉన్నారు.కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలి. నియోజకవర్గానికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రి దామోదర రాజనరసింహా, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న సాయంత్రం రాజధాని మహానగరం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు బుధవారం జరగనున్న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు. పార్టీ ఆధిష్టానంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నయి. మరోవైపు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొత్త రేషన్‌ కార్డులకు మార్గదర్శకాలు విడుదల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.కుల గణన (SEEEPC) సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం పంపబడుతుందని తెలిపింది. మండల స్థాయిలో ఎంపిడిఓతోపాటు యూఎల్‍బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూరగాయలు సాగుచేసే రైతులు శాశ్వత పందిళ్ళు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా శాశ్వత పందిళ్లకు ఎకరాకు రూ. 3లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే ఈ ఖర్చులో యాబై శాతం సబ్సిడీ ఇవ్వనున్నది రాష్ట్ర ప్రభుత్వం . అయితే ఈ పథకాన్ని తొలుత నిజామాబాద్ జిల్లా బోధన్ లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నది. తీగ జాతి కూరగాయల […]Read More