Tags :congress governament

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సర్కార్ ను ప్రశ్నించండి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ అన్యాయా లను నిలదీయాల న్నారు. ప్రభుత్వ వెన్ను పోటు పై ప్రజల తిరుగు బాటు జరుగుతోందన్నారు.ఏడాది దాటినా ఆరు గ్యారెంటీలకే గతి లేదు. ఇక ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామంటే నమ్మేదెవరు? అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ […]Read More

Sticky
Breaking News Business Slider Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఒప్పందం

దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఒప్పందం చేసుకుంది. టిల్మాన్ ప్రెసిడెంట్ అహుజాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాజధాని మహానగరం హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధికి అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.15వేల కోట్ల ఎంవోయూ చేసుకుంది. మరోవైపు ఉర్సా క్లస్టర్స్ తో మొత్తం రూ.5 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం చేసుకుంది. హైదరాబాద్ మహానగరంలో ఈ సంస్థ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్సోళ్లు చెప్పినోళ్లకే పథకాలు..!

సహాజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ముందుగా ప్రభుత్వ పథకాలన్నీ తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు. నేతలకే ఇస్తారు. ఇది మన స్వతంత్ర భారతంలో ఎప్పటి నుండో ఉన్నదే. అయితే ఎవరూ కూడా బహిరంగంగా ఈ విషయం చెప్పరు. కానీ తాజాగా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూచుకుంట్ల రాజేశ్ రెడ్డి మాత్రం తమ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు చెప్పినవాళ్లకే ప్రభుత్వ పథకాలు అని తేల్చి చెప్పారు. ఆయన మాట్లాడుతూ “కాంగ్రెస్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఏడాది పాలనలో కటింగ్..కటాఫ్ లే..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓట్లకోసం ప్రజలకు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని మాజీ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.రుణ‌మాఫీ, రైతు భ‌రోసా, సాగునీళ్లు, క‌రెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిష‌న్ కిట్, తులం బంగారం, మ‌హాల‌క్ష్మి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ…!

బీఆర్ఎస్ పార్టీ నల్గోండలో నిర్వహించతలపెట్టిన రైతు మహాధర్నకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతుండటం.. సంక్రాంతి పండుగ నేపథ్యలో జాతీయ రహాదారి రద్ధీగా ఉండటంతో బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. దీనిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం,పరిపాలన చేయడం చేతకాక నిరసనలు […]Read More

Sticky
Breaking News Business Slider Top News Of Today

తెలంగాణకు రూ. 3,500 కోట్ల పెట్టుబడులు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. చివరి రోజున ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అధికారులతో కూడిన బృందం సింగపూర్ ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్ గారు, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ సర్కారుకు మాటలెక్కువ.. చేతలు తక్కువ..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రతి నెలా మొదటి తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులు కోమటిరెడ్డి, భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరుల మాటలు నేతి బీరకాయ లో నెయ్యిచందంగా మారాయి.. రేవంత్ సర్కారుకు మాటలెక్కువ.. చేతలు తక్కువ అని అనేక సార్లు రుజువయ్యాయి అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. మహిళల హక్కులను కాపాడే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ సీఎం కేసీఆర్ కు ఝలక్…!

బీఆర్ఎస్ హాయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. అందుకే కాళేశ్వరం పిల్లర్లు కృంగిపోయాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ కమీషన్ గత కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సంబంధమున్న ప్రతి ఒక్కర్ని విచారణకు పిలిచి విచారిస్తుంది. ఈ విచారణలో ఇరిగేషన్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, ఈటల రాజేందర్ పేర్లను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీజేపీ వైపు ఓ మంత్రి చూపు..! త్వరలోనే సీఎం మార్పు ఉంటుందా..?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా..?.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఉన్న బీజేపీ తెలంగాణలో తనదైన మార్క్ ను చూపెట్టబోతుందా..?.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఏక్ నాధ్ షిండే తయారయ్యారా..? .అంటే జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు టార్గెట్ గా బీజేపీ దూకుడుగా వ్యవహరించింది. బీఆర్ఎస్ కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తూ రెచ్చిపోయింది బీజేపీ పార్టీ..కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ దూకుడును ఎక్కడా బీజేపీ ప్రదర్శించలేకపోతుంది.దానికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇదేమి పని రేవంత్ రెడ్డి..!

సహాజంగా ఎవరైన అధికారంలో ఉంటే తాము అమలు చేసే.. లేదా ప్రవేశపెట్టే పథకాలకు మాజీ ముఖ్యమంత్రుల.. లేదా ఈ దేశానికి.. రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తుల పేర్లు పెట్టడం సహాజం.. ఇది తరతరాలుగా మనం చూస్తూనే ఉన్నాము.ఎక్కడదాకో ఎందుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పేరుతో కేసీఆర్ కిట్లు అనే సరికొత్త పథకాన్ని తీసుకోచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు ఆ పథకాన్ని. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన […]Read More