మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నాడు ఎన్నికలలో అలవికాని 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని పూర్తిచేయని నేపథ్యంలో ముషీరాబాద్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ కార్పొరేషన్ చైర్మన్ గేల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యమై కాంగ్రెస్ చేసిన మోసాన్ని, ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డులకు, […]Read More
Tags :congress governament
తెలంగాణలో 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చార్ సౌ బీస్ పార్టీగా మారిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర విమర్శలు చేశారు.దొంగ గాంధీలు తెలంగాణకు వచ్చి తప్పుడు డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మండిపడ్డారు.ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 420 రోజులు నిండాయి.హామీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధిని ప్రసాదించాలని మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాము. గాంధీ విలువలు కేసీఆర్ పాటిస్తే కాంగ్రెస్ వాటిని […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి దూకుడు మీద ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెల రెండో తారీఖున కులగణన నివేదికను సబ్ కమిటీ ఆఫ్ కేబినెట్ కు అధికారులు అందజేయనున్నారు. ఐదో తారీఖున సమావేశం కానున్న క్యాబినెట్ దానికి ఆమోదం తెలపనున్నారు. అదే నెల ఏడో తారీఖున జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ రోజుకో వివాదంతో సతమతవుతుంది. ఒక పక్క హామీలను అమలు చేయకుండా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంటున్న సంగతి తెల్సిందే. మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ నేతల తీరుతో ఉన్న వ్యతిరేకతను ఇంకా పెంచుకుంటున్నారు అని ఆరోపణలున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలం.. తెలంగాణలో అమలు చేసి తీరుతాము అని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి కూడా మనకు తెల్సిందే. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు […]Read More
కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల్లో 6 గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి అదికారం లోకి వచ్చింది.అదికారంలోకి హామీల అమలులో జాప్యం జరుగుతూ వస్తుంది.100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పినా 420 రోజులు పూర్తైనా అమలు మాత్రం చేయలేకపోయింది.కొన్ని హామీలు అమలు చేసినా అవి అసంపూర్ణంగానే ఉంది.420 రోజులైనా హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ ఈ రోజు గాంది విగ్రహనికి వినతిపత్రాలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతుంది.. హామీల అమలు విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ అధికారక సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంటులో పెట్టిన పోల్ ఆ పార్టీకి మిశ్రమ స్పందన వచ్చింది. తెలంగాణలో ప్రజలు ఎలాంటి పాలనను కోరుకుంటున్నారు అంటూ ఓ పోల్ ను నిర్వహించింది. కింద ఆప్షన్స్ గా 1)ఫామ్ హౌజ్ పాలన.. 2)ప్రజాపాలన అని రెండింటిని ఇచ్చింది. అయితే పోల్ పెట్టిన గంటన్నరకే అధికార పార్టీకి చుక్కలు చూయించారు నెటిజన్లు. ఫామ్ హౌజ్ పాలనే బాగుంది.. మాకు ఆ పాలనే కావాలని అరవై […]Read More
డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మార్క్ ఫెడ్ అధికారులు, HACA అధికారులతో వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస రెడ్డిగారు ప్రస్తుతం రాష్ట్రంలో 83075 మెట్రిక్ టన్నుల సోయాబీన్ ను 42 కేంద్రాల ద్వారా 48133 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని, 990 మెట్రిక్ టన్నలు పెసళ్లను 14 కేంద్రాల ద్వారా 1607 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని తెలిపారు. అలాగే […]Read More
తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు..మీడియాతో ఆయన మాట్లాడుతూ “తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడులు రాకుండా చేయాలని అనేకమంది చాలా కుట్రలు చేశారు.ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు.కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారు. పక్కా ప్రణాళికతో వెళ్లాం కనుకే అన్ని పెట్టుబడులు మనకు వచ్చాయి..కేవలం13 నెలల్లో రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులొచ్చాయి.సింగపూర్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నాము..స్కిల్ డెవలప్మెంట్లో ఇదో అద్భుత పరిణామం అని” అన్నారు..Read More
డంగల్ కు కొత్త ఎమ్మెల్యే..? కొడంగల్ కు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నారు కదా అనుకుంటున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే..కొడంగల్ కు కొత్త ఎమ్మెల్యే రాబోతున్నారా..? అంటే ఈ స్టోరీ చదవాల్సిందే..కొడంగల్ శాసనసభా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా అయ్యారు.ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆయన రాష్ట్ర వ్యవహారాల్లో బిజీ ఐపోయారు.తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయలేకపోతున్నాననే భావన తనలో ఉండేది.అయితే అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి […]Read More
జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలు రైతు భరోసా.. ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.రేషన్ కార్డుల పంపిణీ.. వీటిలో రైతు భరోసా నిధుల విడుదల గురించి జనవరి ఇరవై ఆరో తారీఖున ఉదయం మాట్లాడుతూ ” ఈరోజు ఆదివారం అందులో గణతంత్ర దినోత్సవం కాబట్టి సెలవు రోజు.. ఈ రోజు ఆర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి […]Read More