Tags :congress governament

Breaking News Slider Telangana Top News Of Today

ఒక్క రోజు హెడ్ లైన్ కోసం రేవంత్ రెడ్డి కష్టాలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రోజు హెడ్ లైన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారా..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ నిత్యం రోజూ ఇటు మీడియా అటు పీపుల్స్ అటెన్షన్ ను హామీల నుండి మళ్లించడానికి రోజుకో వివాదాన్ని లేపుతుందా..?. అంటే గత ఏడాదిన్నరగా జరుగుతున్న చర్చ ను పరిశీలిస్తే అందరికీ ఆర్ధమవుతుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీడియాలో ఆ పార్టీ నేతలు ప్రెస్మీట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారా…?

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో వరుస వివాదాలు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. రుణమాఫీ అసంపూర్ణంగా ఉండడం రైతుబంధు విషయంలో కూడా సమస్యలు తలెత్తడం హామీల అమలులో జాప్యం జరుగుతుండడం,గ్రామసభల్లో ప్రజలనుంచి వచ్చిన వ్యతిరేకత, కులగణన, బీసీ రిజర్వేషన్ల పేర సర్వేలు నిర్వహించి ,మళ్లీ రి సర్వే అనడంతో బీసీల నుంచి తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది.. అయితే తాజాగా మరో వార్త కాంగ్రెస్ను కలవరాన్ని గుర్తిస్తుంది కాంగ్రెస్ కు చెందిన 25 మంది […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

స్థానిక ఎన్నికలు వాయిదా వెనక అసలు ట్విస్ట్ ఇదే..!

బుధవారం పోలీస్ కమాండ్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఖరారు చేస్తారని వార్తలు వచ్చాయి. గతంలో మంత్రులు.. ఎమ్మెల్యేలు సైతం ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అందరూ సన్నద్ధమవ్వాలని తమ క్యాడర్ కు.. నాయకులకు సూచించారు. తీరా నిన్న బుధవారం భేటీ తర్వాత డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు మీడియా సమావేశంలో కులగణనపై రీ సర్వే చేస్తాము. దీనిపై వచ్చేనెలలో జరగనున్న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాటలు కోటలు.! చేతలు గడపలు దాటడంలేదు..!

ఫిబ్రవరి నెల వచ్చి 12 రోజులు గడుస్తున్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలంటూ గప్పాలు చెప్పుకుంటున్నా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదహారు వేల మంది హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. హోంగార్డులకు 12 రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ‘ఎక్స్’లో ఫైర్ అయ్యారు. ‘తక్కువ జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎవడు రమ్మన్నడు మిమ్మల్నంటూ- రైతులపై మంత్రి చిందులు..!

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జాతీయ రహ దారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటితో దురుసుగా ప్రవర్తించాడు.., నోరుపారే సుకుని అవమానించాడని రహదారి నిర్మాణ బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరెల్లి నుంచి ఛత్తీస్ గఢ్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదా రిలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం, వర్కట్పల్లి, పొద్దటూరు, ఏదుళ్లగూడెం, రెడ్లరేపాక, […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

త్వరలో కేసీఆర్ తో జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు భేటీ..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ లు ముక్తకంఠంతో ప్రశ్నించాలని మాజీమంత్రి, సనత్ నగర్ బీఅర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ లు, పార్టీకి చెందిన కార్పొరేటర్ లతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే రైతు భరోసా డబ్బులు జమ పథకం కింద జనవరి 26 నుండి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి రైతు భరోసా పైసలు జమ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ కవిత సంచలన వాఖ్యలు..?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వాఖ్యలు చేసారు..వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని అన్నారు.హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అదే వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదన్నారు..వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారు.ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోబోరన్నారు.మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఇక్కడి కాంగ్రెస్ నాయకులను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మీకు రైతు భరోసా డబ్బులు పడలేదా..?. అయితే ఇది మీకోసమే..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాటి కేసీఆర్ పాలనలో తీసుకోచ్చిన రైతు బంధు పథకం స్థానంలో పేరు మార్చి తీసుకోచ్చిన కొత్త పథకం రైతు భరోసా . ఈ పథకం కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఉకదంపుడు మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులపాలైంది. అందుకే ఇవ్వడం లేదని.. కేవలం ఆరు వేలు మాత్రమే ఇస్తున్నాము అని చెప్పేశారు. ఆ తర్వాత ఎకరాకు ఆరు వేలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డిమాండ్ కు తగ్గట్లుగా విద్యుత్ సరఫరా..!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో spdcl పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు.గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు.క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులకు […]Read More