Tags :congress governament

Breaking News Slider Telangana Top News Of Today

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లతో భ‌క్తుల‌కు ప్ర‌మాదం వాటిల్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీసు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలపై కీలక అప్ డేట్..!

తెలంగాణలో గత రెండు ఏండ్లుగా ఖాళీగా ఉన్న గ్రామ పంచాయితీలకు ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అందులో భాగంగా నిన్న మంగళవారం ఎన్నికల సంఘం పంచాయితీల్లో ఓటరు సవరణ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.అందులో భాగంగా వచ్చేనెల సెప్టెంబర్ రెండో తారీఖు నాటికి రాష్ట్రంలో ఉన్న  అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్, 29న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రమాదంలో కాంగ్రెస్ …!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటు చోరీ కార్యక్రమంలో   చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో   కాంగ్రెస్ మెడకు చుట్టుకోనుందా? ..అంటే అవుననే అనిపిస్తోంది. నిజానికి బీహార్‌లో ఈసారి కొంత కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉందని అక్కడి జనం టాక్. లోక్ సభ పక్షనేత , కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఏదో కిందామీదా పడి నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీదే విజయం – గువ్వల బాలరాజు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీదే అధికారం అని బీజేపీలో ఇటీవల చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ ” గతంలో తాను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వ్యవహరించినట్లే ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారిస్తుందని” […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ కీలక నిర్ణయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల పద్నాలుగో తారీఖున కరీంనగర్ వేదికగా జరగాల్సిన బీసీ మహాగర్జన సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీ రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీశ్ రావులతో గత రెండు రోజులుగా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఏపీ ప్రభుత్వం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ మధ్య వివాదంపై క్లారిటీ…?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జాతీయ పార్టీలంటే మరి ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే వర్గపోరు, గ్రూపు తగదాలు అని నానుడి. తెలంగాణలో దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో మొదట్నుంచి ఇటు సీఎం మంత్రుల మధ్య, ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని పలుమార్లు నిరూపితమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్ధరి మధ్య […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ ఇండ్లను కట్టుకునేవారికి శుభవార్త..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ఇందిరమ్మ ఇండ్ల పథకం. నియోజకవర్గానికి మూడువేల ఐదు వందల చొప్పున నూటపంతొమ్మిది నియోజకవర్గాలకు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను గుర్తించి ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇకపై […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేషన్ కార్డులపై బిగ్ అలెర్ట్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఈనెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు పదో తారీఖు వరకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో జరిగిన సమావేశంలో అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో వీటీని పంపిణీ చేయాలని, ఇందులో స్థానిక మంత్రులు, ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

రేపు జూబ్లీహిల్స్ లో మంత్రి తుమ్మల పర్యటన.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు తుమ్మల, వివేక్, పొన్నం ప్రభాకర్ లు రేపు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు షేక్ పేట్ ఫ్లై ఓవర్ పిల్లర్ నంబర్ 4 వద్ద క్రీడా ప్రాంగణం & కమ్యూనిటీ హాల్ కు & పలు ప్రధాన రహదారుల వద్ద ఫుట్ పాత్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చేసిన […]Read More