Tags :congress

Breaking News Latest News Slider Telangana

నాకు ఎలాంటి నోటీసులు అందలేదు- ఎమ్మెల్యే దానం నాగేందర్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి,రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి ఎమ్మెల్యే, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జూబ్లీహిల్స్ టికెట్ నాకే -కాంగ్రెస్ మాజీ ఎంపీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరో రెండు నెలల్లో జరగనున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున దివంగత  మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి […]Read More

Breaking News Latest News Slider Telangana Top News Of Today

ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి- ఎమ్మెల్యే జీఎస్సార్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు మంగళవారం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆసుపత్రి పర్యవేక్షకులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, వైద్య సిబ్బందితో సౌకర్యాలు కల్పన, సిబ్బంది నియామకం, […]Read More

Breaking News Editorial Slider Telangana

ఎమ్మెల్సీ కవిత బలం అదే…?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దారేటు..?. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత బీజేపీలో చేరతారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. లేదు కవిత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారని మరికొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఇవేమి కాదు కవిత సరికొత్త పార్టీ పెడుతుంది అని ఇంకొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. జాగృతి కార్యకర్తలు, నేతలు అయితే లేదు తమ అధినేత్రి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దేశంలో తెలంగాణలోనే సన్నబియ్యం పథకం – మంత్రి వివేక్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామ క్రిష్ణపూర్ RKCOA.క్లబ్ లో 230 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశంలో ఎక్కడ లేనివిధంగా సన్న బియ్యం పదకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి 12 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంది.బిఆర్ఎస్ పది ఏండ్ల కాలంలో తెలంగాణలో […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

కవిత సెల్ఫ్ గోల్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెల్సిందే. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతల దగ్గర నుంచి మాజీ మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎవర్ని వదిలిపెట్టకుండా వారి గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అందుకే కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి సొమ్మును పంచుకోవడంలో విబేధాలు రావడంతోనే కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావు ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైందని ఆయన అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని డైవర్షన్ చేయడానికి కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బ‌య‌ట మాట్లాడుతూ.. ఎంత‌సేపు చాయ్ తాగే లోపు అయిపోతాయ‌ని మాట్లాడుతుంటారు.. ఇంకో ప‌ది రోజులు చ‌ర్చ చేసినా ఇక్క‌డ తేల‌దు, తెగ‌దు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాహుల్, మోదీ చాయ్ తాగి ఇద్ద‌రు డిసైడ్ చేసుకుంటే అర గంట‌లో బీసీ రిజర్వేష‌న్ల అంశం ఒడిసిపోత‌ది, బిల్లు పాస్ అయిపోత‌ది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ జ‌రిగిపోత‌ది. ప‌ది రోజులు హౌజ్ న‌డిపినా.. ఇది అయ్యేది కాదు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మేడిగడ్డ కూలింది అందుకే – మంత్రి పొంగులేటి

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇచ్చిన నివేదికను నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య చర్చ వాడీవేడిగా జరుగుతుంది. ఈ క్రమంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిందో సభలో వివరించారు. ఆయన మాట్లాడుతూ ” మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కట్టేటప్పుడు డయాఫ్రమ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటపాటు ఆ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి విన్పించారు. ఆ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, నాటి సీఎం కేసీఆర్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు […]Read More