Tags :CM Chandrababu

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు తీరుతో జగన్ కు బూస్టింగ్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ప్లస్ అవుతుందా…?. వరదలతో ఇబ్బందుల పాలైన బాధితులకు అండగా ఉండకుండా బురద రాజకీయం చేస్తున్న చంద్రబాబు & టీమ్ వ్యవహారం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకోస్తుందా..?. కష్టాల్లో అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే చేతులు ఎత్తేయడం వైసీపీకి వరంగా మారుతుందా..?. ఇప్పుడు చూద్దాం..! వరదలతో ఆగమాగమైన విజయవాడను చక్కదిద్దడానికి.. తీవ్రంగా నష్టపోయిన […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కుట్రను బయట పెట్టిన బాబు

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు గత రెండు వారాలుగా విజయవాడ వరద బాధితుల కోసం క్షేత్రస్థాయిలో ఉంటూ పునరవాస కార్యక్రమాలు అందజేత.. బుడమేరు వాగు గండి పూడిక.. విజయవాడ వరద బాధితులకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన లాంటి తదితర కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్న సంగతి తెల్సిందే. ఒక పక్క ప్రజలకు ఏమవసరమో తీరుస్తూనే మరోవైపు సందు దొరికింది కదా అని మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విమర్షనాస్త్రాలను వదులుతున్నారు చంద్రబాబు. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబుకు దడపుట్టిస్తోన్న తమ్ముళ్ళ తీరు..!

ఏపీలో వరదలతో .. భారీ వర్షాలతో ఆగమాగమైన విజయవాడ ప్రజలను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఎంతగా కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. రాత్రి అనక పగలు అనక విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ బాధితులకు నేను సైతం అండగా ఉంటానని అనేక చర్యలు తీసుకుంటూ ఒక పక్క అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరో పక్క మంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి రాష్ట్ర పాలనను గాడిన పెడుతున్నారు. ఇది అంతా ఇలా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఆ మంత్రిని ఆకాశానికెత్తిన చంద్రబాబు

ఏపీలో విజయవాడను వరదలతో ముంచెత్తిన బుడమేరు వాగు గండ్లు పూడ్చివేత పనులను రేయింబవళ్లూ పర్యవేక్షించి పూర్తి చేయించిన రాష్ట్ర జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో పాల్గొన్న మంత్రి నిమ్మలతో పాటు ఇరిగేషన్‌ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ‘గుడ్‌ జాబ్‌ రామానాయుడు’ అంటూ మంత్రిని ప్రశంసించారు. బుడమేరు గట్టు ఎత్తును పూర్తిస్థాయిలో పెంచి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై టీడీపీ ఫేక్ ప్రచారం.. అందుకేనా..?

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, వారి సోషల్‌మీడియా అబద్ధాలను వండి వారుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి పాస్‌పోర్టుపై వస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. వారంరోజులుగా విజయవాడ నగరం వరద దిగ్భందంలో ఉంటే, లక్షలాది మంది బాధితులు ఆక్రోశిస్తుంటే వారికి బాసటగా ఉండాల్సింది పోయి బురదరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో వైయస్‌.జగన్ మోహన్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఎమ్మెల్యే ఆదిమూలం పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీకి చెందిన తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన సంగతి తెల్సిందే. దీంతో టీడీపీ జాతీయ ఆధిష్టానం సదరు ఎమ్మెల్యే పై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే. బాధితురాలి పిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి తూర్పు పీఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఎవర్ని వేధించలేదు. అని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కరెంటు బిల్లులపై శుభవార్త

ఏపీలోని వరద బాధిత ప్రాంతాల వారీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి విద్యుత్ బిల్లులను రికవరీ ను వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఎలక్ట్రీషియన్ ,ప్లంబర్ అవసరం.. లబ్ధిదారుల అవసరాల రీత్యా అధిక ధరలను వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటాము.. అవసరం అనుకుంటే వారికి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రేషన్ కార్డు లేనివారికి శుభవార్త..?

రేషన్ కార్డు లేనివారికి ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో వరదలు.. భారీ వర్షాల కారణంగా వరద ప్రభావానికి గురైన విజయవాడ తదితర వరద ప్రాంతాల్లో రేపటి నుండి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. ఈపోస్టు మిషన్ ద్వారా నిత్యావసర వస్తువులను ఇస్తామని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో పన్నెండు అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు లక్షల మందికి సరుకుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. రేషన్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబు వార్నింగ్

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాధికారులకు వార్నింగ్ ఇచ్చారు.వరదల విపత్తు సమయంలో అధికారులు ఎవరూ సరిగా పనిచేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలే.. అత్యవసర పరిస్థితుల్లో అధికారులంతా.. వ్యవస్థలన్నీ సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సరిగ్గా పనిచేయకపోతే తాను సహించేది లేదని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. ఈరోజే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశాను. ఐదేళ్ళుంగా అధికార వ్యవస్థలేవి సరిగా పని చేయలేదు. ముందు నుండి […]Read More

Andhra Pradesh Breaking News Movies Slider Telangana Top News Of Today

వరద బాధితులకు అండగా జూ.ఎన్టీఆర్

గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలిచారు. అందులో భాగంగా వరద బాధితులకు అండగా నిలవడానికి భారీ విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి […]Read More