Tags :Cilarapu Damodar Raja Narasimha

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణానికి ఈ నెల 31న శంకుస్థాపన..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణం రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పూర్తి ఆధునిక‌ వ‌స‌తుల‌తో ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆసుప‌త్రి కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి ఏ విష‌యంలోనూ రాజీప‌డొద్ద‌ని అధికారుల‌కు సూచించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణానికి ఈ నెల 31న ముఖ్య‌మంత్రి గారు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఉస్మానియా ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాల‌తో పాటు బోధ‌న సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినుల‌కు వేర్వురుగా నిర్మించే హాస్ట‌ల్ భ‌వ‌నాల విష‌యంలోనూ పూర్తి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నిమ్స్ డైరెక్టర్ కు మంత్రి దామోదర ఫోన్

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దామోదర రాజనరసింహా నిమ్స్ డైరెక్టర్ కు ఫోన్ చేశారు. కొమురం భీమ్ జిల్లా వాంకిడిలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే. వీరిలో ఆరుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది. చాకటి శైలజ, కుడిమెత జ్యోతి, మహాలక్ష్మి, జ్యోతిలక్ష్మి, భూమిక, లావణ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ – నిమ్స్ కు తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర […]Read More