Tags :Char Sou Bees

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చార్ సౌ బీస్ పార్టీగా కాంగ్రెస్ ..!

తెలంగాణలో 420 హామీల‌ను విస్మ‌రించిన కాంగ్రెస్ పార్టీ చార్ సౌ బీస్ పార్టీగా మారింద‌ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.దొంగ గాంధీలు తెలంగాణ‌కు వ‌చ్చి త‌ప్పుడు డిక్ల‌రేష‌న్లు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చార‌ని మండిప‌డ్డారు.ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 420 రోజులు నిండాయి.హామీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధిని ప్రసాదించాలని మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాము. గాంధీ విలువలు కేసీఆర్ పాటిస్తే కాంగ్రెస్ వాటిని […]Read More