Tags :chandrababu

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

YSRCP కి మరో BIG SHOCK

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కి మరో గట్టి షాక్ తగిలింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ బీదరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే… తాజాగా వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.  వీరు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్కు అందజేయనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రహాస్యంగా విదేశాలకు మంత్రి లోకేశ్ ..?

ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మంత్రి నారా లోకేష్ నాయుడు రహాస్యంగా విదేశాలకు వెళ్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది.. తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్టు చేస్తూ “మంత్రి నారా లోకేశ్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని  ఆరోపించింది. ‘పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా శుక్రవారం మ.1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.. ఆ తర్వాత విదేశాలకు స్పెషల్ విమానంలో లోకేశ్  రహస్యంగా వెళ్లారు.ఈ  రెండు వారాల్లో ఇది […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పిలుపు

Ap:- ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశామయ్యారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయం ధర్మ స్థానంలో అన్యాయం.. అధర్మం నాలుగు పాదలై నడుస్తుంది.. మనం టీడీపీ ప్రభుత్వంపై న్యాయ పోరాటం ధర్మంగా చేద్దాము.. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ను బలోపేతం చేసుకుందాము.. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుందాము.. ప్రతి ఒక్క కార్యకర్త మనకు చాలా అవసరం.. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More

Andhra Pradesh Breaking News Crime News Slider Top News Of Today

ఫార్మా కంపెనీ పేలుడు మృతులకు కోటి రూపాయలు పరిహారం

ఏపీలో అచ్యుతాపురం లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మ.2.15 గంటలు. బీ షిప్ట్ కు వచ్చినవారు, ఏ షిఫ్ట్ నుంచి వెళ్లిపోయేవారితో కంపెనీ రద్దీగా ఉంది. మూడో ఫ్లోర్లో ఉన్న రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. ఆ ధాటికి అక్కడున్న వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న ఉద్యోగుల్లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు..  ఈ పేలుడులోపేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

నేడు అచ్యుతాపురం కు చంద్రబాబు

TDP జాతీయ అధ్యక్షుడు… ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గురువారం అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో ఆయన మాట్లాడనున్నారు. ఇక ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం వైజాగ్ లేదా హైదరాబాద్ కు తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. ఘటనలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు.Read More

Breaking News Movies Slider Top News Of Today

Junior NTR పై TDP నేత సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మనవడు.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వూలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ” టీడీపీకి ఇంత ఊపు తీసుకొచ్చి ఆధికారం దిశగా నడిపించింది టీడీపీ జాతీయ కార్యదర్శి..మంత్రి నారా లోకేశ్ మాత్రమే ” అని ఆయన అన్నారు. […]Read More

Andhra Pradesh Breaking News National Slider Top News Of Today

నేడు మోడీతో బాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేందర్ మోడితో ఈరోజు భేటీ కానున్నారు.. ఈభేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘాంగా చర్చించనున్నారు.. ఇటీవల బడ్జెట్ లో కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరనున్నారు.. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు…పెండింగ్ హామీలను నెరవేర్చాలని కోరనున్నట్లు తెలుస్తుంది..Read More

Andhra Pradesh Slider Top News Of Today

బాబు సర్కారు కు జాతీయ SC కమిషన్ నోటీసులు

ఏపీలో విజయవాడలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్‌ స్పందించింది. ఈ ఘటన తరవాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌–ఏటీఆర్‌) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్, ఒకవేళ ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా […]Read More

Andhra Pradesh Breaking News Slider

Apలో 10మంది IPS అధికారులు బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో సీఎస్ జారీ చేశారు. ఆ పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ వివరాలు..! అనంతపురం ఎస్పీగా పి జగదీష్, గ్రేహౌండ్స్ కమాండర్ గా గురుడ్ సుమిత్ సునీల్ ను బదిలీ చేసింది. మరోవైపు చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా,గుంతకల్లు ఎస్ఆర్పీ(రైల్వే పోలీస్)గా రాహుల్ మీనా,విజయవాడ డీసీపీగా కేఎం […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

ఏదైన కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం.. దానికి పబ్లిసిటీ చేసుకునే క్రమంలో ఓవర్ యాక్షన్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడం అలవాటైపోయింది అధికార టీడీపీ పై ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఆరోపణలు చేసింది. ” అన్న క్యాంటీన్ లేక ఐదేండ్లు పస్తులున్నట్లు నిన్న గురువారం ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో ఓ సామాన్యుడిలా తన కష్టాలను వివరించాడు. అయితే ఆ ఓవర్ యాక్షన్ చేసిన వ్యక్తి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాము ముఖ్య […]Read More