Tags :chandrababu

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లెక్క తప్పిన చంద్రబాబు…లెక్క తేల్చమంటున్న జగన్

ఏపీ రాజకీయాలతో పాటు యావత్ దేశ రాజకీయలను ఒక కుదుపు కుదిపిన తాజా హాట్ టాపిక్ తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనే అంశం.. ప్రస్తుతం ఈ అంశం ఇటు రాజకీయ పరంగా అటు మతపరంగా చిచ్చు రాజేసుకుంటున్న తరుణంలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏకంగా ఈ ఇష్యూలో ఏది నిజం.. ఏది అబద్ధమో నిగ్గు తేల్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీకి లేఖ రాశారు.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పాలన చేతకాక జగన్ పై తప్పుడు ప్రచారం

ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేత కాదు.. పాలించడం చేత కాక వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వైసీపీ ఆరోపించింది. . టీటీడీ గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడిన ఓ వీడియోను వైసీపీ తమ అధికారక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నీతో ఎలా వేగేది నిక్కర్ మంత్రి..టీటీడీ స్వతంత్ర సంస్థ అని మీరే అంటరు. అందులో నియామకాలు తప్పా సీఎం […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబు బెదిరింపులు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెదిరింపులతో టీటీడీ ఈవో మాట మార్చారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై దమ్ముంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉండోచ్చని ముందు గతంలో ఈవో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తల్లికి వందనం పథకం పై మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న తల్లికి వందనం పథకం గురించి మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకం పై అపోహాలు అవసరం లేదు.. ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము.. ఇంట్లో ఓ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇచ్చి తీరుతాము.. ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము.. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహాన్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జ”గన్” నీలో ఆ ‘ఒక్కటి’ మిస్ అయిందబ్బా…?

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంటే భయానికే మీనింగ్ తెల్వని బ్లడ్ అతని సొంతం.. కోట్లాది మంది అభిమానుల ప్రియతమ నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజన్న ముద్దుబిడ్డ… మాట ఇస్తే మడెమ తిప్పని నాయకుడు. చుట్టూ శత్రువులు చుట్టిముట్టిన తొణకని ధైర్యం అతడిది.. మాటలు మాట్లాడితే ఫైరే తప్పా మిస్ ఫైర్ ఉండదు. అలాంటి నాయకుడు ప్రస్తుతం జగన్ లో మిస్ అయిందా..?. మునుపటి ఫైర్ ఇప్పుడు లేదా..?. జగన్ లో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు ట్రాప్ లో జగన్ చిక్కుకుంటాడా .. ?

రాజును కొట్టాలంటే రాజు చుట్టూ ఉన్న సైన్యాన్ని దెబ్బ తీయాలి.. ఇది రాజనీతి కూడా… అందుకే యుద్ధం జరిగే సమయాల్లో ముందు సైన్యాన్ని దెబ్బ తీస్తారు.. ఆ తర్వాత రాజును అంతమొందించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లో అయితే ఓ పార్టీని నాశనం చేయాలంటే ముందు ఆ పార్టీలో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ నాయకులను లాక్కోవాలి.. ఆ తర్వాత ఆ పార్టీ అధినాయకుడ్ని ముప్పై తిప్పలు పెట్టాలి .. ఇది నేటి రాజకీయాల్లో మనం చూస్తున్న సంఘటనలు.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బాబుకు రేవంత్ రెడ్డి గురు దక్షిణ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్న రాజకీయ చదరంగంలో గురు శిష్యులు అని అందరికి తెల్సిందే.. ఎంతగా తాను కేవలం అనుచరుడ్నే.. నాకు బాబు గురువు కాదు అని ఎన్ని కవర్ డ్రైవ్స్ చేసిన కానీ అదే నిజం పలుమార్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గత ఎనిమిది నెలలుగా తెలంగాణ లో చేస్తున్న కొన్ని పనులను బట్టి ఆర్ధమవుతుందని రాజకీయ వర్గాల టాక్. నిన్న మొన్నటి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అప్పుడలా..?.. ఇప్పుడిలా..?.. జనసేనానిని కార్నర్ చేస్తున్నారా..?

ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇటు వైపు జనసేనాని పవన్ కళ్యాణ్.. అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ఎప్పుడు ఏ సభలో మాట్లాడిన ఒకటే మాట.. కూటమి తరపున నేను మాట ఇస్తున్నాను.. హామీస్తున్నాను . నేరవేర్చే బాధ్యత నాది.. మాది అని ఒకటే ఊకదంపుడు ప్రచారం.. ఒక్కముక్కలో చెప్పాలంటే కూటమి అధికారంలోకి రావడానికి బాబుతో పాటు జనసేనాని పాత్రనే ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ.. జనాల మద్ధతు […]Read More

Andhra Pradesh Bhakti Breaking News Slider Top News Of Today

తిరుమల లడ్డు వివాదం-చంద్రబాబేనా ఇది..?

ఏపీ రాజకీయాలను ఓ ఊపుతున్న తాజా వివాదం తిరుమల తిరుపతి లడ్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి లో భక్తులకు ఇచ్చే లడ్డులో జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యి కలిపారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. వైసీపీ పాలనలో జరిగిన అంశం అని బాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో అప్పటి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

టీడీపీ పై వైసీపీ కి చిక్కిన బ్రహ్మాస్త్రం

ఏపీ అధికార టీడీపీ పై పోరాటానికి ఏ చిన్న అవకాశం దొరికిన వైసీపీ అసలు వదిలిపెట్టడం లేదు. అధికారంలోకి వచ్చిన నలబై ఐదు రోజులకే రాష్ట్రంలో శాంతిభద్రతలు కుచించిపోయాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సామాన్యుల వరకు ఎవరికి రక్షణ లేకుండా పోతుంది.. ఈనలబై ఐదు రోజుల్లో నాలుగోందల మందిపై దాడులు జరిగాయి. నలబై మంది చనిపోయారు ఈ దాడుల్లో అని ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో సేవ్ ఆంధ్రా పేరుతో ఏకంగా ధర్నాలుకు దిగింది..ఈ ధర్నాకు […]Read More