Tags :chandrababu nara

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

“తల్లికి వందనం” పై చంద్రబాబు క్లారిటీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగో తారీఖు లోపు అమలు చేసి తీరుతాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ఐదేండ్ల పాటు భయంకర పరిస్థితులు అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ పదివేల చొప్పున జమ చేస్తామన్నారు. రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు ఇచ్చాము. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..!

ఏపీలో రాబోయే ఐదేండ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ అధినేత.. సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ పూర్తి చేశాము.. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అటు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి త్వరలోనే అందిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామని చంద్రబాబు అన్నారు. […]Read More