Tags :chandrababu

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అదే : మాజీ మంత్రి జోగి రమేష్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : “ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణం అమరావతి. అమరావతిని మూడు ముక్కలు చేయకుండా దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండే. మా ప్రాంతం వారికి రాజధాని ఇక్కడే ఉండాలని ఉంది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాము” అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. ఆయన ఇంకా మాట్లాడుతూ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

“తల్లికి వందనం” పై చంద్రబాబు క్లారిటీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగో తారీఖు లోపు అమలు చేసి తీరుతాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ఐదేండ్ల పాటు భయంకర పరిస్థితులు అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ పదివేల చొప్పున జమ చేస్తామన్నారు. రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు ఇచ్చాము. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీఎం నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు భేటీ కానున్నది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రెండో దశ భూసేకరణ, రాజధానిలో చేపట్టనున్న పలు నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కూటమి పాలనకు ఏడాది పూర్తి కావొస్తున్నందున దానిపైనా కూడా చర్చ జరగనున్నది. వీటీతో పాటు జూన్ ఇరవై ఒకటో తారీఖున వైజాగ్ లో జరగనున్న యోగాంధ్రపైనా చర్చించనున్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీలో కొత్తగా 4 ఎయిర్ పోర్టులు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో నాలుగు ఎయిర్ పోర్టులను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే ఏడాది నాటికి ఈ నాలుగు పోర్టులతో పాటు నాలుగు హర్బర్లను సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోర్టులు, హర్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దేలా నిర్మించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అటు పీపీపీ విధానంలో రద్ధీ ఉండే రోడ్లను ప్రాధాన్యత క్రమంలో విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. […]Read More

Andhra Pradesh Breaking News Slider

టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్ కీలక సూచనలు..!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా కార్యకర్తలకు కీలక ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో ‘కార్యకర్తలు ఎవరూ పార్టీపై అలగకండి. పార్టీ అమ్మలాంటిది. ఎవరైనా అమ్మపై అలుగుతారా… మీరు మీ ఇంట్లో ఉంటే పనులు అవ్వవు. మీ వ్యక్తిగత సమస్యలను అడగండి. పనులు అయితే ఒకలా.. కాకపోతే ఇంకొకలా ఉండకండి. మీ సమస్యలు పరిష్కరించుకున్నాక  మిగతా వారి సమస్యలను తీసుకురండి. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం..!

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్‌ గవర్నెన్స్‌ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను. నా మాట విని ఆ రంగం వైపు వెళ్లినవారు ఇప్పుడు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అందరూ ఎదగాలన్నది చంద్రబాబు ఆకాంక్ష..!

ఏపీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం గా లేకపోతే P-4 కార్యక్రమం ఉండేది కాదు. నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను అని జనసేన అధినేత .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది 2025 సందర్భంగా “జీరో పావర్టీ-P4” కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని చేశాను. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మనం నిలబడ్డాం.. టీడీపీని నిలబెట్టాం..!

ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ అవమానించారు.. అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్రాడలో జరిగిన జనసేన పదకోండో వార్శికోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” గత ఐదేండ్లు ఏపీలో హింసను సాగించారు.. ప్రతిపక్షాలను వేధించారు. నన్ను వైసీపీ నేతలు తిట్టని తిట్టు లేదు.భావ తీవ్రత ఉంది కనుకే పోరాట యాత్ర చేశాం. ఓటమి భయంలేదు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రేపే వైసీపీ ఆవిర్భావ దినం.. పార్టీ కార్యాలయం కూల్చివేత..!

రేపే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీంటిని వైసీపీ కార్యాలయంలో చేసుకుంటున్నారు. ఇంతలోనే అక్కడకి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. గతంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అందుకే జేసీబీలతో కూల్చివేస్తున్నట్లు సదరు అధికారులు ప్రకటించారు. ఇంతకూ ఇదేక్కడని ఆలోచిస్తున్నారా..? . ఇంకా ఎక్కడా మచిలీపట్నం వైసీపీ కార్యాలయంలో. ఈ ఘటన స్థలానికి చేరుకున్న మాజీ మంత్రి పేర్ని నాని మున్సిపల్ అధికారులకు ఎంతనచ్చచెప్పిన వినకుండా తమ పని తాము చేస్తున్నారు. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త..!

ఏపీలో ఇళ్లు కట్టుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50,000, ఎస్టీలకు రూ.75వేలు, గిరిజనులకు రూ.1 లక్ష సాయం అందనుంది. PMAY (అర్బన్, గ్రామీణ్) బీఎల్సీ-1.0 కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది. దీనికి తోడు SHG సభ్యులకు జీరో వడ్డీపై రూ.35వేల రుణం, ఉచిత ఇసుక, ఇసుక రవాణా పై రూ.15వేలు ఇవ్వనున్నారు.Read More