Tags :chandhrababu

Andhra Pradesh Slider

మదనపల్లె ఘటనపై బాబు సమీక్ష

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం ముఖ్యమంత్రి కి అందజేశారు .. అసైన్డ్ 22-A, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు సీఎం చంద్రబాబుకు  అధికారులు వివరించారు .అయితే ఈ  ఘటనపై అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు .. నిన్న రాత్రి 10.30 వరకు […]Read More

Andhra Pradesh Slider

జగన్ కు ఆర్ఆర్ఆర్ విన్నపం

ఏపీ అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈరోజు ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డికి తారసపడ్డారు.. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు..అనంతరం ప్రతి రోజూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి..అవసరమైతే సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడి తన పక్కనే సభలో చైర్ వేయిస్తానని జగన్ కు చెప్పినట్లు మీడియాకు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

తొలిరోజే టీడీపీకి చుక్కలు చూపించిన జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ సేవ్ ఏపీ పేరుతో ప్లకార్డులను,గత నలబై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హత్యాయత్న సంఘటనలను ప్లాకార్డుల్లో ప్రదర్శిస్తూ వచ్చారు.. అసెంబ్లీ ప్రాంగణం లోపల పోలీసు అధికారులు ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లాకార్డులను లాక్కున్నారు..అంతేకాకుండా వాటిని చించేశారు..దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పోలీసు అధికారులపై అగ్రహాం వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో జగన్ […]Read More

Andhra Pradesh Slider

పవన్ ప్రాణాలకు హాని

డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం పొంచి ఉన్నదని కేంద్ర నిఘా సంస్థలు తెలిపినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోని గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి చర్చ జరిగింది. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉన్న భద్రతను పటిష్టపరచాలి.. ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు ఇస్తున్న సూచనలు సలహాలను పాటించాలి అని తెలిపాయి. అయితే ఆ గ్రూపులలో ఉన్న వ్యక్తులు […]Read More

Andhra Pradesh Slider

జగన్ పై నాగబాబు అగ్రహాం

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జనసేన నాయకుడు.. ప్రముఖ నటుడు నాగబాబు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్దీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందలకుపైగా హత్య యత్నాలు జరిగాయి.. రెండు నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీని కల్సి చెప్తాము.. రాష్ట్రపతి […]Read More

Andhra Pradesh Slider

వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో నాశనం చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పునరుద్ధరించాలని బాబు ఆదేశించారు.Read More

Andhra Pradesh Slider

నీతి ఆయోగ్ సీఈవో తో బాబు భేటీ

వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ -2047 కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.Read More

Andhra Pradesh Slider

జగన్ సంచలనాత్మక డిమాండ్

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలనాత్మకమైన డిమాండ్ చేశారు. వినుకొండలో హత్యకుగురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు.. రషీద్ కుటుంబానికి అన్నివేళల అండగా ఉంటాము. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు.. ప్రాణమానాలకు రక్షణ లేదు.. మా పార్టీ నేతల..కార్యకర్తలపై భౌతికదాడులు జరుగుతున్నాయి.. ఈదాడిలో మా పార్టీకి చెందిన రషీద్ అనే కార్యకర్తను హత్య చేసి […]Read More

Editorial Slider Telangana

బీఆర్ఎస్ ను లేకుండా చేసే కుట్ర -ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణను తెచ్చిన పార్టీ… తెచ్చిన తెలంగాణను పదేండ్లలోనే దేశానికే ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయా..?. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో ఇది అంతా జరుగుతుందా ..?. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన టీడీపీ పూర్వపు నేతలైన తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారా.?.. కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ నేతలకు.. […]Read More

Andhra Pradesh Slider

ఈ నెల 22 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై అసెంబ్లీ సంబంధితాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపు అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.Read More