Tags :chandhrababu

Slider Telangana Top News Of Today

సంచులతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరుతుంది. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు సహచర ఎమ్మెల్యేలను కొనబోయి నారా చంద్రుడు పంపిన నోట్ల సంచులతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు అంతలా ఊగిపోతున్నారు.. ముమ్మాటికి మా కేసీఆర్ హారిశ్చంద్రుడే.. అందుకే పద్నాలుగేండ్లు తెలంగాణ కోసం కోట్లాడి […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ నేతల దాడి

ఏపీలో నిన్న మొన్నటి వరకు తమ పార్టీకి చెందిన కార్యకర్తలు,నేతలు,సానుభూతిపరులపై అధికార టీడీపీకి చెందిన నేతలు దాడులు చేస్తున్నారు.. నలబై ఐదు రోజుల్లో దాదాపు 300 కి పైగా దాడులు జరిగాయి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకంగా ఢిల్లీలో ధర్నా కూడా జరిగింది..ఈ ధర్నాకు జాతీయ పార్టీలు చాలా పాల్గోన్నాయి కూడా.. అయితే తాజాగా ఏపీలో టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచిన […]Read More

Andhra Pradesh Slider

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2019-24 లో వైసీపీ ప్రభుత్వ హాయాంలో తీసుకోచ్చిన మద్యం విధానంపై సీఐడీ తో విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎక్సైజ్ శాఖాలో జరిగిన అవినీతిపైచర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు. సభలో మాట్లాడుతూ సీఐడీ విచారణలో అసలు […]Read More

Andhra Pradesh Slider

ONDC ప్రతినిధులతో బాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.డిజిటల్ కామర్స్ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన వృద్ధిని సాధించే అంశంపై చర్చించారు. రైతులు, నేత కార్మికులు, కళాకారులు, డ్రైవర్లు, స్టార్టప్‌లు, MSMEలు, చిన్న దుకాణదారులతో సహా వివిధ వర్గాల ప్రజల జీవితాలను మార్చడానికి ONDC యొక్క ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవడంపై చర్చించారు. ONDC ప్లాట్‌ఫారమ్ ఇ-కామర్స్‌ ద్వారా కొనుగోలుదారులు, విక్రేతలు సులభంగా అనుసంధానం అయ్యేలా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని […]Read More

Andhra Pradesh Slider

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

వైసీపీకి గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య బుధవారం రాజీనామా చేశారు. ఈరోజు గుంటూరులో అనుచరులతో జరిగిన కిలారి రోశయ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పార్టీకి నష్టం చేసేవారికి మాత్రమే పార్టీలో ప్రమోషన్లు..గౌరవం మర్యాదలు ఇస్తున్నారు. పార్టీ పెద్దలు నన్ను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు […]Read More

Andhra Pradesh Slider

రేపు ఏపీ క్యాబినేట్ భేటీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ మంత్రి వర్గం రేపు గురువారం మధ్యాహ్నాం రెండున్నర గంటలకు సమావేశం కానున్నది. చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈరోజు బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రులు,సంబంధిత శాఖల కార్యదర్శులు,ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. శాఖల వారీగా ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉన్న పలు అంశాల గురించి బాబు వారికి దిశానిర్ధేశం చేయనున్నారు. నిన్న కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి […]Read More

Andhra Pradesh Slider

హైకోర్టుకు జగన్

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత ఏపీ అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు వెళ్లారు. అసెంబ్లీలో తనకు ఎల్పీ నేత హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ ను వేశారు. ప్రతిపక్ష నేత హోదా తనకు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన..కల్సి విన్నవించిన కానీ స్పందించడం లేదు.. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ ను ఆదేశించాలని కోరుతున్నట్లు ఆ పిటిషన్ లో జగన్ పేర్కోన్నారు.Read More

Andhra Pradesh National Slider

అమరావతి అభివృద్ధికి 15వేల కోట్లు

కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు..ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు.. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తాము.   విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు చేస్తాం . పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి […]Read More

Andhra Pradesh Slider

జగన్ కు మంత్రి సంధ్య రాణి కౌంటర్

మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యరాణి కౌంటర్ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ బూతుల పర్వానికి… దాడులకు అధ్యం పోసిందే మీరు.. మీ ఐదెండ్ల పాలనలో ఏ మంత్రి అయిన ఎమ్మెల్యే అయిన పధ్ధతిగా మాట్లాడినరా..?. నోరు తెరిస్తే బూతులు.. కారు దిగితే దాడులు.. ఐదు యేండ్ల మీ పాలనలో మంచివాళ్ళను బతకనిచ్చారా..?. అప్పుడు భారత రాజ్యాంగాన్ని కాదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు […]Read More

Andhra Pradesh Slider

మూసీ నది పేరుతో బాబు రేవంత్ కుట్రలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష యాభై వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ప్రకటించిన సంగతి తెల్సిందే. రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు మండి పడుతున్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ విఠల్ మాట్లాడుతూ మూసీ పేరు మీద డబ్బులు దొబ్బాలి అనేది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు.. లంకె బిందెల కోసం వచ్చిన […]Read More