ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక,బియ్యం అక్రమ రవాణా,అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చకు రానున్నది. ఇదే భేటీలో మంత్రి వర్గ సమావేశంలో చర్చించాలని పలు అంశాలపై కూడా చర్చే జరిగే అవకాశం ఉంది.Read More
Tags :chandhrababu
టీడీపీ కార్యకర్త ఆత్మహత్య – రాజకీయ పార్టీలకు ఓ గుణపాఠం..!
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన శ్రీను అనే కార్యకర్త తనకున్న ఆర్థిక,కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టిస్తుంది. రాజకీయ పార్టీకి అది అధికార పార్టీకి చెందిన కార్యకర్త అది కూడా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడటం యావత్ రాజకీయ పార్టీలు ఓ గుణపాఠాన్ని నేర్చుకోవాలి. చనిపోయిన శ్రీను అనే కార్యకర్త సామాన్య కార్యకర్తనే కాదు. ఏకంగా తనతో పాటు తన చుట్టూ ఉన్న వారి సమస్యలను నేరుగా మంత్రి లోకేష్ […]Read More
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 162, వైసీపీ పదకొండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. ఈ లెక్కన శాసనసభలో కూటమి ప్రభుత్వమే మెజార్టీ స్థానాలను దక్కించుకున్నట్లైంది. కానీ మరోవైపు శాసనమండలిలో మాత్రం వైసీపీ పార్టీకే మెజార్టీ సభ్యులున్నారు. గతంలో శాసనసభలో తక్కువ మంది సభ్యులున్న టీడీపీ మండలిలో మెజార్టీ సభ్యులుండటంతో ఐదేండ్లు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని మండలిలో చెడుగుడు ఆడుకుంది. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ తమ సత్తాని చాటింది టీడీపీ.. కానీ తాజాగా మండలిలో […]Read More
ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది..ఇందులో భాగంగా పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇస్తాము.. ఇందుకు తగ్గట్లు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో ఆయన వివరించారు.Read More
ముఖ్యమంత్రి.. కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని అధికార టీడీపీ నేతలను ఆయన హెచ్చరించారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి. ఎవరూ కూడా పైసా ధరలను పెంచోద్దు అని చెప్పినట్లు సమాచారం.. వీటి విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తి లేదు. వీటిలో రూపాయి కూడా అవినీతి జరగవద్దు అని ఆయన స్పష్టం చేశారు. తప్పులు చేసిన వారినిన్ వదిలే ప్రసక్తి లేదు అని అన్నారు. […]Read More
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ మహిళ నాయకురాలు…. మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు.. సీఎం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బావ కళ్లలో ఆనందం చూడటం కాదు.. భక్తుల కళ్లలో ఆనందం చూడండి అని మాజీ మంత్రి రోజా హితవు పలికారు. సుప్రీం వ్యాఖ్యలను పురంధేశ్వరి […]Read More
సహాజంగా రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయనే నానుడి ఎక్కువగా వింటూ ఉంటాము. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ నానుడి జనసేనాని పవన్ కళ్యాణ్ కు అక్షరాల సరిపోతుంది. ప్రస్తుతం తిరుపతి లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ నవ్వుల పాలయ్యారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి ఏపీ పాలిటిక్స్ లో.. విజయవాడ వరదల విషయాన్ని డైవర్ట్ చేయడానికో.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును అటకెక్కించడానికో తెల్వదు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నఫలంగా మీడియా సమావేశం పెట్టి […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో నాటకాలు ఆడుతున్నారు.. లడ్డూ వివాదం కోర్టులో ఉండగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ఆరాటం అని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు.. ఆయన తన అధికారక ట్విట్టర్ వేదికగా ” ప్రియమైన మరియు గౌరవనీయమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నమస్కారములు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై మండిపడింది .ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఎదురైన భారీ వరదలకు ముంపుకు గురైన బాధితులకు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన ప్రతి ఇంటికి రూ.25,000లు ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి రూ. 10,000చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుఖానాలు మునిగిన వారికి రూ. 25,000 నష్టపరిహారం కింద ఇవ్వనున్నారు. రాష్ట్ర […]Read More
అదేమి విచిత్రం ఏపీపీసీసీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిలను పసుపు కండువా కప్పుకోమని అంటున్నారా..?. కొంచెమైన తెలివి ఉందా..?. అని ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోకండి. అసలు ముచ్చట ఏమిటంటే..?. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి.. కనీసం ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణాల్లో ఒకరు వైఎస్ షర్మిల .. కాంగ్రెస్ లో చేరడం.. పీసీసీ చీఫ్ అవ్వడం.. అక్కడ తన అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి వ్యతిరేకంగా […]Read More