Tags :chandhrababu

Andhra Pradesh Slider

మారిన బాబు …మార్పు మంచిదేనంటున్న తమ్ముళ్లు..

ఏపీ మంత్రి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హారిత ఓ పోలీస్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే… ఆ వీడియోలో మంత్రి సతీమణి హారిత మాట్లాడుతూ ‘తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. వైసీపీ వాళ్లేమైనా ఇస్తున్నారా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. కాన్వాయ్ స్టార్ట్ చేయండి’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన […]Read More

Andhra Pradesh Slider

ఏపీ లో పెన్షన్లు పంపిణీ ప్రారంభం

ఏపీ లో పెన్షన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాడేపల్లి(మ) పెనుమాకలోని ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం పెన్షన్ అందించారు. రాష్ట్రం వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉ.6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు. దాదాపు ఇవాళే పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇదే గ్రామంలో మంత్రి నారా లోకేష్ నాయుడు కూడా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

పెనుమాకలో చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెనుమాకలో  రేపు సోమవారం పర్యటించనున్నారు. రేపు ఉ.5.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి 6 గంటలకు పెనుమాక చేరుకుంటారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా సీఎం పెన్షన్లు పంపిణీ చేస్తారు. తదనంతరం పెనుమాక మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో బాబు ముచ్చటించనున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసానికి అయన చేరుకుంటారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today

టీడీపీ కి వైసీపీ కౌంటర్

ఏపీ అధికార టీడీపీ కి ఎక్స్ వేదికగా ప్రతిపక్ష వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మొత్తం పద్నాలుగు ఏండ్లు పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్క రోజు అయిన ఇంటికెళ్లి ఆసరా పింఛన్ ను లబ్దిదారులకు అందజేశారా అని ఆ పార్టీ అధికారక ట్విట్టర్ ఖాతాలో రేపటి నుండి మొదలు కానున్న ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్బంగా చంద్రబాబు ఇంటికెళ్లి ఇవ్వనున్న నేపథ్యంలో కౌంటర్ పోస్ట్ చేసింది.. ఇంకా ట్విట్టర్ […]Read More

Movies Slider Top News Of Today

చంద్రబాబు పై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కార్యసాధకుడు.రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని సినీ నటుడు సుమన్ చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. గతంలో ఉద్యోగాలు లేక యువత, సినీ పరిశ్రమలోని వారు సమస్యలు ఎదుర్కొన్నారని అయన తెలిపారు. విషయ పరిజ్ఞానం ఉన్న పవన్ కు మంచి శాఖలనే కేటాయించారు..డిప్యూటీ సీఎంగా ఆయన సత్తా చాటుతున్నారని నటుడు సుమన్ ఈ సందర్బంగా కొనియాడారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today

దేశంలోనే తొలి సీఎంగా చంద్రబాబు

ఏపీ అధికార టీడీపీ చీఫ్…సీఎం నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే తొలి సీఎంగా చరిత్రకెక్కనున్నారు.. సీఎం గా చంద్రబాబు తానే స్వయంగా తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలో ఓ సీఎం ఇలా చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే అధికారులు ఆ గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. జులై 1నుంచి రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

రామోజీ రావు పేరుతో చిత్రనగరి

టీడీపీ వ్యవస్థపాక అధ్యక్షులు… దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు, దివంగత రామోజీ గ్రూపుల అధినేత రామోజీరావులకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తామని టీడీపీ అధినేత… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. ఎన్టీఆర్ , రామోజీరావు యుగపురుషులని అయన కొనియాడారు. ‘ఎప్పటినుంచో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము..రామోజీరావుకు కూడా భారతరత్న వచ్చేలా కృషి చేస్తామని అన్నారు . రాజధానికి అమరావతి పేరును ఆయనే సూచించారు. అందుకే అక్కడ ఆయన పేరిట విజ్ఞాన్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఏపీ అభివృద్ధికి అండగా ఉంటా

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందిన పదహారు మంది ఎంపీలు నిన్న బుధవారం ప్రధాన మంత్రి నరేందర్ మోడీ ని కలిశారు. ఈ భేటీ గురించి ప్రధాన మంత్రి మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఏపీ ‘టీడీపీకి చెందిన సభ్యులు కలిశారు. నా మిత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మా పార్టీలు కేంద్రంలో, ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాయి. భారతదేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తాం’ అని అయన […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

స్పీకర్ కి జగన్ లేఖ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి లేఖ రాశారు..ఆ లేఖలో మొన్న జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధంగా ఉంది.. సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారు.. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు.. […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

మంత్రిగా లోకేష్ తొలి సంతకం దీనిపైనే..?

ఏపీ రాష్ట్ర విద్య, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యువనేత  నారా లోకేశ్ మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం చేశారు. ఆ ఫైల్ ను ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సమావేశమైన కేబినెట్ కు పంపారు. మంత్రివర్గంలో డీఎస్సీపై చర్చించి, విధివిధానాలపై నిర్ణయం తీసుకున్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ లోపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే […]Read More