తెలంగాణ టీడీపీలోకి చేరికలు షూరు అయ్యాయి.. హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ఎర్రవరపు రమణ టీడీపీ కండువా కప్పుకున్నారు.. టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అనంద్ కుమార్ గౌడ్ సమక్షంలో రమణ టీడీపీలో చేరారు. వీరికి అనంద్ కుమార్ గౌడ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి మార్గదర్శకంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకోస్తాము. గతంలో టీడీపీలో పనిచేసిన […]Read More
Tags :chandhrababu
నేడు అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో టీడీపీ చీఫ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం జరగనున్నది… బాబు అధ్యక్షతన సచివాలయంలో 12 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది .. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్నారు .. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం..Read More
తెలంగాణ గడ్డపై టీడీపీ కి పూర్వ వైభవం వస్తుందా…?
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “గత ఎన్నికల్లో టీడీపీ గెలుపులో తెలంగాణ ప్రాంత టీడీపీ కి చెందిన నాయకులు… కార్యకర్తలు.. అభిమానుల పాత్ర మరువలేనిది.. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను.. ఈ గడ్డపై పుట్టిన పార్టీ.. తెలుగు రాష్ట్రాలున్నంత కాలం ఉంటుంది.. నాకు ఏపీ తెలంగాణ రెండు కండ్లు ” అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే… మరి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో టీటీడీలో వాటా, కోస్టల్ లైన్ గురించి చర్చ జరగలేదు.. అది మీడియా ఊహాగానం మాత్రమే అని మీడియా సమావేశంలో ఇరు రాష్ట్రాల మంత్రుల బృందం క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో డ్రగ్స్ & సైబర్ నేరాల గురించి మాత్రమే చర్చలు జరిగాయి. టీటీడీలో వాటా, కోస్టల్ లైన్ గురించి చర్చ జరగలేదు. రెండు రాష్ట్రాల […]Read More
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు వచ్చారు. జూబ్లిహిల్స్లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇక్కడ పూర్వ వైభవాన్ని సాధిస్తుందన్నారు. పక్క రాష్ట్రంతో […]Read More
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తన రెండు కళ్లు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు విచ్చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు.ఆత్మీయులను […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న శనివారం ప్రజాభవన్ లో దాదాపు రెండు గంటలు భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేనే లేఖ రాసాను. తెలంగాణా ముఖ్యమంత్రి సానుకూలంగా […]Read More
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.. అయన మాట్లాడుతూ తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.పెద్ద రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్ను దాటుకొని తెలంగాణ అగ్రభాగాన ఉందని అన్నారు.Read More
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఈ రాత్రికి రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీల విందులో పాల్గొననున్నారు. రేపు ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలతో అయన భేటీ కానున్నారు. అమరావతి, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు.Read More
ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కూటమికి చెందిన టీడీపీ జనసేన తరపున బరిలోకి దిగడానికి అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది.. టీడీపీ తరపున సీ రామచంద్రయ్య,జనసేన తరపున పిడుగు హరిప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.. రేపు వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేయనున్నారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164ఎమ్మెల్యే స్థానాలను..వైసీపీ పదకొండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే.. టీడీపీ పదహారు ..జనసేన రెండు..బీజేపీ మూడు.. వైసీపీ నాలుగు […]Read More