Tags :centralelection commission

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేనకు శుభవార్త..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసైనికులకు ఇది నిజంగానే శుభవార్త. తాజాగా జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన సంగతి మనకు తెల్సిందే. ఇప్పుడు తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును జనసేనకు ఈసీ కేటాయించింది. 2024లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 […]Read More

What do you like about this page?

0 / 400