Tags :central governament

Sticky
Breaking News National Slider Top News Of Today

వాళ్లకు ఉచిత రేషన్ కట్

దేశంలో ఐటీ చెల్లించే వారికి ఉచిత రేషన్ కట్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ చెల్లించే వారి వివరాలన్నీ ఆహార మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఏరివేత ప్రక్రియ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా గతేడాది జనవరి 1 నుంచి ఐదేళ్లపాటు ఉచిత రేషన్ అందిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. PMGKAY కింద పేదలకు కేంద్రం 5 కిలోల బియ్యం/గోధుమలు ఇస్తోంది.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

చైనా వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన..!

చైనాను అతలాకుతలం చేస్తున్న కొత్త వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. HMPV అనే వైరస్ కొత్త వైరస్ కాదు. దీన్ని మన దేశంలో 2001లోనే కనుగోన్నాము. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా ఉంది. సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతానికైతే భయపడాల్సినవసరం లేదు. పరిస్థితులు అదుపులోనే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మూసీ పునర్జీవంలో  సహకరించండి..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఈసా, మూసా నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని విజ్ఞప్తి చేశారు. మ‌హాత్మాగాంధీ గారి చితాభ‌స్మాన్ని క‌లిపిన‌ చోట ఏర్పాటు చేసిన బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్విక‌త‌ను […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

Apలో 7 కొత్త ఎయిర్ పోర్ట్ లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏడు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహాన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలను పెంచుతున్నాము. శ్రీకాకుళం,దగదర్తి,కుప్పం,నాగార్జున సాగర్,తుని-అన్నవరం,తాడేపల్లిగూడెం,ఒంగోలులో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని మంత్రి రామ్మోహాన్ నాయుడు తెలిపారు.Read More