లోక్సభలో కేంద్రమంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగా గిగ్వర్కర్లకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. గిగ్ వర్కర్లకు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ బీమా ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించారు.దేశవ్యాప్తంగా అనేక డెలివరీ సంస్థల్లో ఎన్నో […]Read More
Tags :central finance minister
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞప్తి చేశారు. 9 జిల్లాలకు సంబంధించి 2019 నుంచి 2024 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుదలకు అంగీకరించిన అంశాన్ని వారి దృష్టికి తెచ్చిన ముఖ్యమంత్రి ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని […]Read More
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సిన కేంద్ర సహాయక శాఖ మంత్రి భూపతిరాజు
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయక మంత్రిగా నిన్న మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ. అనంతరం తనపై ఇంతటి నమ్మకాన్ని ఉంచి అవకాశమిచ్చిన ప్రధాన మంత్రి నరేందర్ మోదీ,కేంద్ర హోం మంత్రి అమిత్ షా,పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను తన కుటుంబంతో సహా కలిశారు …కేంద్ర సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ చరిత్రకెక్కనున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలుస్తారు. దీని ద్వారా మాజీ ఆర్థిక శాఖమంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మలా సీతారామన్ తిరగరాస్తారు. వీరిద్దరూ ఐదు పూర్తి స్థాయి, ఒకటి మధ్యంతర బడ్జెట్ చొప్పున ప్రవేశపెట్టారు. మరోవైపు ఈనెల 24నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. జులైలో బడ్జెట్ […]Read More