ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో ఉన్న ప్రధాన టాక్ చేసిన చేయకపోయిన తన గురించి అనుకూల మీడియా ద్వారా నిత్యం భజన చేయించుకుంటారని. ఇది నిజం కాకపోలేదు. రాజకీయాల్లో ఇప్పటి వరకు కేసీఆర్ తో సహా మాజీ ముఖ్యమంత్రులు ఎవరైన సరే తన గురించి తాను గొప్పలు చెప్పుకున్న చరిత్రలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అయిన సరే.. టీడీపీ పార్టీ పెట్టి దేశ రాజకీయాలనే శాసించడమే కాదు.. నిరంకుశ కాంగ్రెస్ […]Read More
Tags :CBN
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి […]Read More
ఏపీ అధికార టీడీపీ కి ఎక్స్ వేదికగా ప్రతిపక్ష వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మొత్తం పద్నాలుగు ఏండ్లు పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్క రోజు అయిన ఇంటికెళ్లి ఆసరా పింఛన్ ను లబ్దిదారులకు అందజేశారా అని ఆ పార్టీ అధికారక ట్విట్టర్ ఖాతాలో రేపటి నుండి మొదలు కానున్న ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్బంగా చంద్రబాబు ఇంటికెళ్లి ఇవ్వనున్న నేపథ్యంలో కౌంటర్ పోస్ట్ చేసింది.. ఇంకా ట్విట్టర్ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి…అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశాలకు వెళ్లనున్న సంగతి తెల్సిందే.. ఈ క్రమంలో సీఎం జగన్ రాష్ట్రంలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. ఈ పర్యటనలో వైసీపీకి చెందిన పలువురు నేతలు జగన్ కు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చారు.అయితే అదే క్రమంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా సంచరించడం సంచలనం చోటు చేసుకుంది.దీంతో అదుపులోకి తీసుకున్న సదరు వ్యక్తి డా.తుళ్లూరు లోకేష్ ఆమెరికన్ సిటిజన్ షిప్ ఉన్న వ్యక్తిగా గుర్తించారు.. అయితే జగన్ విదేశాలకు […]Read More
ఏపీ అధికార వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతలా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏపీ పాలిటిక్స్ లో విన్పించే పేరు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.. నెల్లూరు లోక్ సభ నుండి బరిలోకి దిగిన విజయసాయి రెడ్డి. అయితే ఎప్పుడు నిత్యం వార్తల్లో కన్పించే వ్యక్తి అయిన విజయసాయిరెడ్డి పోలింగ్ ముగిసిన తర్వాత ఎక్కడ కన్పించడంలేదని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చోటు […]Read More
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అంటే తెలియనివాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా కేఏ పాల్ ప్రాచుర్యం పొందారు. తాజాగా ఎన్నికల్లో తనకు సీటు ఇస్తానని యాబై లక్షలు తీసుకోని ఇవ్వకుండా మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులకు పిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్ నియోజకవర్గ టికెట్ ఇస్తానని కేఏ పాల్ రూ.50 లక్షలు తీసుకున్నట్లు రంగారెడ్డి […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యాక్షన్ కు ఈసీ రియాక్షన్ చూపింది.. రేపు శనివారం పద్దెనిమిదో తారీఖు నుండి ఈ నెల ఇరవై ఐదు తారీఖు వరకు అన్ని శాఖాల్లో జరగనున్న ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని ఆపాలని..అప్ గ్రేడ్ వల్ల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఫైళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాసిన సంగతి తెల్సిందే. దానిపై స్పందించిన ఈసీ మళ్లీ […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.. చంద్రబాబు కు 12*12ఎస్పీజీ వైట్ కమాండోలతో కూడిన భద్రత సిబ్బందితో రక్షణ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులల్లో పేర్కోంది. అయితే రెండు షిప్ట్ లుగా వీళ్లు పని చేయనున్నట్లు తెలుస్తుంది.. ఎన్నికల అయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ఒకపక్క ఈ ఎన్నికల్లో తమదే గెలుపంటూ ఇరుపక్షాలు సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు..Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఆయన త్వరలో వైసీపీ రాజీనామా చేసి,టీడీపీ అధినేత.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ […]Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డప్పగారి రమేశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపు బుధవారం ఆయన వైసీపీలో చేరనున్నారు. సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే రమేశ్ రెడ్డి రాయచోటి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకు కాకుండా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అప్పటి […]Read More