ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సీఎల్పీ సమావేశం ఈరోజు మంగళవారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటలో జరిగింది. ఈ భేటీకి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తదితరులంతా తరలి వచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పదవుల గురించి.. మంత్రివర్గ విస్తరణలో అవకాశాల గురించి ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు అంతా బహిరంగంగా తమకు ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎవరూ ఎన్ని మాట్లాడిన ఇక్కడ నా నిర్ణయం.. పైన ఢిల్లీలోని జాతీయ నాయకత్వం నిర్ణయమే ఫైనల్. ఎవరైన హద్దులు […]Read More
Tags :Cabinet Expansion
సింగిడిన్యూస్ – ఇబ్రహీం పట్నం హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్నయి. ఈ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు గాంధీభవన్ లో టాక్. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి,మహబూబ్ నగర్ కు చెందిన మరో ఎమ్మెల్యే వాకాటి శ్రీహారి ముదిరాజు కు చోటు ఉంటుందని ఆ […]Read More
మంత్రివర్గ విస్తరణపై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ ఉగాది పండుగ తర్వాత ఉంటుంది. తాజాగా జరగబోయే క్యాబినెట్ విస్తరణలో పెద్దపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి..వాకటి శ్రీహారి ముదిరాజు లకు అవకాశం ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా పీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ కూర్పులో కొన్ని ఇబ్బందులు.. […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. సీనియర్ నాయకులు కేసీ వేణు గోపాల్ కు మాజీ మంత్రి.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ నెలలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పెద్దపల్లి శాసనసభ్యులు […]Read More
ఈనెల మూడో తారీఖున తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు చెందిన ప్రతినిధులకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని కోరారు. కుల సామాజిక వర్గాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఏఐసీసీ అధ్యక్షులు […]Read More
ఇంకా ఆయన మంత్రే కాలేదు. అప్పుడే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి షాకిచ్చారు ఆయన. ఇంతకూ ఎవరాయన అని ఆలొచిస్తున్నారా..?. ఇంకా ఎవరు అనుకుంటున్నారు. హోం మంత్రి కావాలని కలలు కంటున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గోండ జిల్లాలో హుజుర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉగాది పండుగ రోజున అర్హులైన పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి […]Read More
ఉగాది పండుగ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తో పాటు మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ లు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిసిన సందర్భంగా ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే చర్చ కొనసాగినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ, మంత్రుల […]Read More
వారిద్దరూ ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలాంటివాళ్ళు.. వీరిద్దరూ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు.. అందుకే ముఖ్యమంత్రి కావాలనే కలలు కన్నారు. వాళ్ల కలలు కలలుగానే మిగిలిపోయాయి. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పదవి కాలం అప్పుడే పూర్తి చేసుకున్నారు. సీఎం పదవి ఎలాగైన దక్కలేదు కనీసం ఇంట్లో ఇద్దరూ మంత్రులుండాలనే ఆశపడ్డారు. అయితే మంత్రి కోమటీరెడ్డి వెంకట రెడ్డి ఆశ తీరింది కానీ మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ మాత్రం ఆడియాశ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉగాది పండుగ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగనున్నది. దీనికి సంబంధించిన రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇవాళ మ.12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాబినెట్లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఉగాది రోజు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకెళ్లిన సంగతి తెల్సిందే.ఈ పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్ నేతలైన కేసీ వేణు గోపాల్, మల్లిఖార్జున ఖర్గే లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క , పీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ […]Read More