Tags :brswp

Slider Telangana Top News Of Today

చరిత్ర పునరావృతమవుతుంది

తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని ఆయన పేర్కోన్నారు… ‘నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాము. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర […]Read More

Slider Telangana Top News Of Today

CM పదవికి కేటీఆర్ సరికొత్త భాష్యం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం పదవికి సరికొత్త భాష్యం చెప్పారు.. తన అధికారక ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ సీఎం అంటే కంటింగ్ మాస్టరా..?.. మొన్న ఐదోందల సిలిండర్ కు మంగళం పాడారు.. నిన్న రెండోందల యూనిట్ల ఉచిత కరెంటుకు కటీఫ్ చెప్పారు.. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్తలో ముప్పై తొమ్మిది వేల […]Read More

Slider Telangana Top News Of Today

జీవో46 బాధితులకు అండగా ఉంటాం

తెలంగాణ రాష్ట్రంలోని  జీవో 46 బాధితులు ఈరోజు గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను క‌లిశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీవో 46 బాధితుల ప‌క్షాన బీఆర్ఎస్ పార్టీ త‌ప్ప‌కుండా పోరాటం చేస్తుంద‌ని  స్ప‌ష్టం చేశారు.Read More

Slider Telangana

ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ వస్తుందా..?

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ కస్టడీ ఈరోజు సోమవారం తో ముగియనుంది. దేశ రాజకీయాలను ఓ ఊపు ఊపిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఎమ్మెల్సీ కవిత కు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియడంతో అధికారులు   రౌస్ అవెన్యూ […]Read More

Slider Telangana

నేడు ఖమ్మంలో పర్యటించనున్న మాజీ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు,కొత్తగూడెం,ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గోన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో..కార్యకర్తలతో మాజీ మంత్రి కేటీఆర్ చర్చించనున్నారు.Read More