ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు స్టేషన్ ఘన్ పూర్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి కాదు. కేవలం స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు మీకోసం.. నియోజకవర్గ […]Read More
Tags :BRS
కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ – గులాబీ శ్రేణుల్లో అగ్రహాం..!
తీన్మార్ మల్లన్న ఎవరూ అవుననుకున్న కాదనుకున్న గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కారణమైనవాళ్లల్లో ఒకరు. నిత్యం ప్రతిరోజూ ఉదయం ఇటు కేసీఆర్ మొదలు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరకు.. ఇటు మంత్రి మొదలు అఖరికి కేసీఆర్ మనవడు హిమాన్స్ వరకూ ఎవర్ని వదలకుండా తనదైన శైలీలో ఉన్నదానికి… కానిదానికి అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకురావడంలో ఒకరూ అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మేధావులు నమ్మే నగ్నసత్యం. అలాంటి తీన్మార్ […]Read More
టీ ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001 లో జరిగింది. ఆవిర్భవించిన రెండు నెలల్లోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమ సారథి కేసీఆర్ దార్శనికత తో స్థాపించిన టీఆర్ ఎస్ పార్టీ జనం తీర్పుకోసం అధినేత నిర్ణయం తో ఎన్నికల్లో పాల్గొంది. అధినేత నిర్ణయం మేరకు 2001 జూలై 3 న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టీ ఆర్ ఎస్ పార్టీ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనంతరం మాజీ మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. అందులో భాగంగా ఈనెల ఇరవై తారీఖున ముందుగా సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.ఈ క్రమంలో, ఈ నెల 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో […]Read More
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసిఆర్ నగర్ లో నాకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇల్లే నాకు స్ఫూర్తి అని నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సల్మా నేహా అన్నారు. నాలుగు ఉద్యోగాలు సంపాదించి ఆ ఆనందం పంచుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు.. గతంలో మేము కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళం. అందుకు నాకు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల పిత అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అన్నారు. ఈరోజు ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ పద్నాలుగేండ్ల స్వరాష్ట్ర సాధనకై కొట్లాడాడు.. చివరికి ప్రాణాలను ఫణంగా పెట్టి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల చిరకాల వాంఛను […]Read More
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాల్లో… బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో.. ఎంఐఎం ఏడు స్థానాల్లో .. బీజేపీ ఎనిమిది స్థానాల్లో.. సీపీఐ ఒక స్థానంలో గెలుపొందిన సంగతి తెల్సిందే. తాజాగా నిన్న శనివారం అసెంబ్లీ సమావేశాలనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ ఛాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై.. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతో మమ్మల్ని గెలిపించారు. […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హారీష్ రావుల మధ్య ఇటు రాజకీయంగా అటు పదవుల పరంగా పోటీ ఉంటుంది అనేది అందరికి తెల్సిందే. అఖరికి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడప్పుడే కాదు మీడియాతో మాట్లాడిన ప్రతిసారి హారీష్ రావు, కేటీఆర్ లు ఇటు పార్టీలో పదవుల కోసం.. అటు ముఖ్యమంత్రి పీఠం గురించి గొడవలు పడుతుంటారని ఆరోపిస్తారు. […]Read More
అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయటా అవే అబద్దాలు అని, 13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టివివిపి విభా గంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది సిఎం కళ్లకు కనిపిం చడం లేదా..? అని అడిగారు. ఆరోగ్య శాఖలోనే […]Read More
నిండు శాసనస భను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ గా ఉన్న సమయంలోనే మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు జరిగిందని గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో చెప్పుకున్నారు.. కానీ ఆయన ఆ రద్దును వ్యతిరేకిస్తూ అది అన్యాయమని, రాజ్యంగ విరుద్ధమని అసమ్మతి నోటు ఇచ్చిన విషయాన్ని దాచి పెట్టారని ఒక ప్రకటనలో […]Read More