తెలంగాణ లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ కు దిష్టి పోయిందని మాజీ సీఎం.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఫామ్ హౌస్ లో మహబూబాబాద్, నల్గొండ పార్టీ శ్రేణులతో సమావేశమైన అయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ మోసం భరించలేక ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. త్వరలోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాదరణ కూడగట్టాలి. ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నాం’ అని ఆయన […]Read More
Tags :BRS
రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది.. అందులో భాగంగా రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి వెళ్లనున్నారు..నిన్న సోమవారం గవర్నర్తో సీఎం సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సంగతి కూడా తెల్సిందే.. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది..రేపు ఢిల్లీలో ఫైనల్ లిస్ట్పై కసరత్తుతో పాటుఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు..Read More
గత తొమ్మిది రోజులుగా అమరణ నిరాహర దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్షను విరమించాడు..ఈరోజు గాంధీ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ “గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఆరోగ్యం దెబ్బతినడంతోనే దీక్ష విరమిస్తున్నానని మీడియాతో చెప్పారు. రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహణతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మోతీలాల్ దీక్ష చేపట్టిన […]Read More
బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూర్చుస్తోంది.. బస్వరాజ్ సారయ్య […]Read More
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్సీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ […]Read More
ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు అబద్ధాలుగా ..ముప్పై వేల కోట్ల అప్పులుగా కొనసాగుతుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అధికారంలోకి వస్తే ఆసరా ఫించన్ నాలుగు వేలు ఇస్తాము..ప్రతి మహిళకి రెండు వేల ఐదోందలు ఇస్తాము..ఆడబిడ్డపెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం . రైతుబంధు కింద పదిహేను వేలు..రైతుభరోసా కింద పన్నెండు వేలు..డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము..జాబ్ క్యాలెండర్..రెండు లక్షల సర్కారు కొలువులిస్తాము. […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,కడియం శ్రీహారి ,పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంజయ్ కుమార్ లను స్థానిక కాంగ్రెస్ నేతలకు సంబంధం లేకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కల్సి […]Read More
ఆరు దశాబ్దాల తెలంగాణ కలను 14 ఏండ్ల సుధీర్ఘ పోరాటంలో అవమానాలు, అవహేళనలు, రాజీనామాలు, రాజకీయ ఎత్తుగడలు, ఎన్నో ఉత్తాన పత్తానాలను ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు. తెచ్చుకున్న తెలంగాణలో 63 స్థానాలు గెలుచుకుని అధికార పీఠం అందుకున్నారు. ఓటుకునోటు లాంటి ఘటనలతో తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలి అంటే కుట్రలను కూలదోయాలి. రాజకీయ పునరేకీకరణతోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని భావించి ఇతర పార్టీల నుండి చేరికలను ప్రోత్సహించారు. రాజకీయ అనిశ్చితి ఉంటే తెలంగాణ మీద […]Read More
KCR ఈ మూడక్షరాల పేరు విన్న పలికిన వచ్చే గూస్ బమ్స్ వేరే లెవల్ అని గులాబీ శ్రేణులు..ఆయన అభిమానులు చెప్పే మాట.. తింటే గారెలే తినాలి..వింటే చూస్తే కేసీఆర్ ప్రెస్మీట్ నే చూడాలి..ఆయన మాటలు వినాలి అని అంటుంటారు.. ఇక ఉద్యమ సమయంలోనైతే ఆయన ప్రసంగం.పంచ్ లు మాటలు తూటాలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లాయి.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా సీఎం స్థానంలో ఉండి కూడా మాటల్లో కానీ చేతల్లో కానీ ఆ […]Read More