తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే తిరిగి మళ్లీ సొంతగూటికి చేరనున్నారు అని తెలుస్తుంది.. అందులో భాగంగా గద్వాల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ అనంతరం ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహాన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ … మాజీ మంత్రి కేటీఆర్ ను కల్సి బీఆర్ఎస్ […]Read More
Tags :BRS
అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ నేతల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” గత రెండు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు.. స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు.. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా ఆనందంగానే ఉన్నారు.. కేసీఆర్ కుటుంబానికే కష్టాలు వచ్చాయి . అధికారం పోయిందన్న […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఆదివారం సెలవు అనంతరం ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెల్సిందే..ఈ క్రమంలో సమావేశాలు ప్రారంభానికి ముందు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి మొదలు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరీ వరకు.. అందర్నీ వీడియోలో చూపిస్తున్నారు.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కూడా చూపించాలని గౌరవ స్పీకర్ గార్ని కోరుతున్నట్లు” తెలిపారు.. ఆ సమయంలో కుత్భూల్లాపూర్ అసెంబ్లీ […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరుతుంది. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు సహచర ఎమ్మెల్యేలను కొనబోయి నారా చంద్రుడు పంపిన నోట్ల సంచులతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు అంతలా ఊగిపోతున్నారు.. ముమ్మాటికి మా కేసీఆర్ హారిశ్చంద్రుడే.. అందుకే పద్నాలుగేండ్లు తెలంగాణ కోసం కోట్లాడి […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ తదితర అంశాల గురించి జరుగుతున్న చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ” మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చరిత్ర అంతా హత్య రాజకీయాలు కిరాయి హత్యల మధ్యనే కొనసాగింది.. సూర్యాపేటలో ఓ రైస్ మిల్లులో జగదీష్ రెడ్డి లక్ష ఎనబై వేల రూపాయలను దొంగతనం చేశారు.. జగదీష్ రెడ్డిపై ఓ మర్డర్ […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గురించి మాట్లాడుతూ ” అక్భరుద్ధీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ తరపున కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మా పార్టీ భీఫాంపై పోటి చేయాలి.. అలా బరిలోకి దిగితే నేను తిరిగి ప్రచారం చేసి గెలిపిస్తాను.. అంతేకాకుండా డిప్యూటీ సీఎం చేస్తానని ” ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ” ఎంఐఎం […]Read More
తెలంగాణ రాష్ట్రంలో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే… ఈ కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు కమీషన్ చైర్మన్ ను తప్పించాలని ఆదేశించింది.. ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ పద్దు గురించి జరుగుతున్న చర్చలో […]Read More
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది.. దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను రాష్ట్ర ప్రజలపై ఉంచింది అని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఏదేశమైన అభివృద్ధి కావాలంటే అప్పులు చేయాల్సిందే.తొంబై వేల కోట్లతో విద్యుత్ వ్యవస్థలో పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచాము.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సబ్ స్టేషన్లు, […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది. బడ్జెట్పై చర్చ ప్రారంభమైన తరువాత అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు తమ ప్రభుత్వ ఘనతను వివరిస్తుండగా.. విపక్షం నుంచి హరీష్ రావు తనదైన శైలిలో ప్రభుత్వంలోని లోపాలను, తప్పులను […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో జరిగిన ఓ సంఘటనను చెప్పడంతో సభలో ఉన్న ఎమ్మెల్యేలే కాదు అసెంబ్లీ లైవ్ చూస్తున్న వారంతా అవాక్కయ్యారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయి.. దాదాపు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓ ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని కారులో ఎక్కించుకుని […]Read More