Tags :BRS

Slider Telangana Top News Of Today

అప్పులతో ఆస్తులు పెంచాము

తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది.. దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను రాష్ట్ర ప్రజలపై ఉంచింది అని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఏదేశమైన అభివృద్ధి కావాలంటే అప్పులు చేయాల్సిందే.తొంబై వేల కోట్లతో విద్యుత్ వ్యవస్థలో పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచాము.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సబ్ స్టేషన్లు, […]Read More

Slider Telangana

దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్‌గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది. బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైన తరువాత అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు తమ ప్రభుత్వ ఘనతను వివరిస్తుండగా.. విపక్షం నుంచి హరీష్ రావు తనదైన శైలిలో ప్రభుత్వంలోని లోపాలను, తప్పులను […]Read More

Slider Telangana

అసెంబ్లీలో మంత్రి ఐస్ క్రీమ్ కథ చెప్పిన హారీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో జరిగిన ఓ సంఘటనను చెప్పడంతో సభలో ఉన్న ఎమ్మెల్యేలే కాదు అసెంబ్లీ లైవ్ చూస్తున్న వారంతా అవాక్కయ్యారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయి.. దాదాపు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓ ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని కారులో ఎక్కించుకుని […]Read More

Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో దద్దరిల్లిన హారీష్ రావు స్పీచ్

తెలంగాణ మాజీ మంత్రి … సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మంత్రి కోమటీరెడ్డి వెంకటరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” హారీష్ రావు కు సబ్జెక్టు లేదు.. డమ్మీ మంత్రి.. అని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” నాకిచ్చిన గంట సమయంలో ముఖ్యమంత్రి లేచి మాట్లాడ్తారు.. మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి హారీష్ రావు కౌంటర్

తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులు తప్పా అభివృద్ధి,సంక్షేమం లేదు.. పాలమూరు ఎంపీగా గెలిపిస్తే కేసీఆర్ ఎంపీగా గెలిచిన చేసింది ఏమి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆరోపించారు. ఈ ఆరోపణలకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పదేండ్ల పాలనలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరిచ్చాము.. ప్రతి నెల అవ్వకు తాతకు పింఛన్ అందించాము.. మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేసి కులవృత్తులకు పునర్జీవం తీసుకోచ్చి గ్రామీణ పల్లెల రూపురేఖలను […]Read More

Slider Telangana

గొర్రెల పథకంలో 700కోట్ల స్కాం

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి.. గొర్రెల పంపిణీ పథకంలో ఏడు వందల కోట్ల స్కాము జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” గొర్రెల పంపిణీ పథకంలో అనేక లోపాలు ఉన్నాయి.. ఆ పథకం అమల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు పలు స్కాములకు పాల్పడినారు. బీఆర్ఎస్ నేతల తీరు వల్ల.. పాలన వల్ల కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో అన్ని […]Read More

Slider Telangana

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అబద్ధాలు

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలోని భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేశారని బీఆర్ఎస్ కు చెందిన నేతలు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ని ఒకేసారి చేసింది”. దేశంలోనే తొలిసారిగా రైతుల రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లను ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డికి హారీష్ రావు అదిరిపోయే కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” వంద రూపాయలను పెట్టి పెట్రోల్ కొనుక్కోన్నాము కానీ రూపాయి పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాము అని ” వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనికి కౌంటరు గా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రం కోసం కొట్లాడినము.. మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు సార్లు ఎమెల్యే.. పదవులకు […]Read More

Slider Telangana

సభలో రేవంత్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపట్ల కేంద్ర వైఖరికి నిరసనగా చేపట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిమ్స్ లో సకల సౌలతులతో దీక్షలు చేయలేదు.. చావు నోటిలో తలపెట్టి తెలంగాణను తెచ్చాను అని చెప్పుకోలేదు.. వందరూపాయలను పెట్టి పెట్రోల్ కొనుక్కోలేదు.. అర్ధరూపాయి పెట్టి అగ్గిపెట్టె కొనలేకపోయాము.. యాదయ్య లాంటి తెలంగాణ బిడ్డల చావుకు కారణం కాలేదు అని వ్యంగ్యంగా అన్నారు. […]Read More

Slider Telangana

2014లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం – కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఏర్పడిన మొదట్లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ను విలీనం చేయాలని కేసీఆర్ అనుకున్నారు.. ఆ తర్వాత మోసం చేశారని కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కేంద్ర సర్కారు వివక్షపై జరిగిన చర్చలో సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ ” తప్పు చేసి ఉంటేనే తమను రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏపడిన సమయంలో కాంగ్రెస్ లో […]Read More