Tags :BRS

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఉన్న కోఠి ఉమెన్స్ యూనివర్సిటీ పేరును మార్చింది. దీనికి సంబంధించిన అధికారక ఉత్తర్వులను త్వరలోనే విడుదల కానున్నాయి. నిన్న మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ప్రజా ప్రభుత్వం కాదు బుల్డోజర్‌ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హైడ్రా పేరిట నిరుపేద‌ల ఇండ్ల‌ను కూల‌గొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైడ్రా పేరుతో నగరంలో నివాసం ఉంటున్న నిరుపేద‌ల ఇండ్ల మీద‌కు వెళ్లిన‌ట్లు.. మీ అన్న తిరుప‌తి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీదికి బుల్డోజ‌ర్‌ను పంపించే ధైర్యం మీకు ఉందా..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

KCR చేసిందే రేవంత్ రెడ్డి చేస్తున్నాడా..?-ఎడిటోరియల్ కాలమ్

ఓ మోటు సామెత ఒకటి ఉంటది రాజకీయ నాయకుడ్కి పదవైన ఉండాలి.. లేదా అధికారంలోనైన ఉండాలి.. అప్పుడే ఆ రాజకీయ నేతకు ప్రజల్లో విలువ.. మర్యాదలు.. పనులు అవుతాయి.. కాస్తో గిస్తో ప్రజలకు సేవ చేయచ్చు అని ట్వీంటీ ట్వంటీ తరంలో రాజకీయ నీతి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన నాయకుల కంటే అధికారం కోసం.. పదవుల కోసం పార్టీలు మారిన నేతలే ఎక్కువగా తారసపడతారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అరికెలపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ -ట్విస్ట్ ఇదే..?

సహాజంగా ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ.. అసెంబ్లీ వ్యవస్థ చాలా ముఖ్యం.. వీటికి సంబంధించి కమిటీలను ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. తాజాగా అసెంబ్లీ కమిటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం ప్రకటించింది. అసెంబ్లీ కమిటీల్లో ముఖ్యమైంది పీఏసీ కమిటీ. ఈ కమిటీ చైర్మన్ గిరిని ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యంగా మెజార్టీ సభ్యులున్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఇస్తారు. ఇది అనాధిగా వస్తోన్న ఆచారం. అసెంబ్లీ లా కూడా అదే చెబుతుంది. అయితే తాజాగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ప్రమోషన్

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు చర్యలు తీసుకోవాలని ఈ రోజు హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలను జారీ చేసిన సంగతి తెల్సిందే.ఇందుకు నాలుగు వారాల సమయం కూడా ఇచ్చింది హైకోర్టు. ఒకవైపు హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తుంటే మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ప్రమోషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. తాజాగా అసెంబ్లీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావును టార్గెట్ చేశారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణ్ మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుపై విమర్షల వర్షం కురిపించారు.ఆయన మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు కు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వచ్చిందా..?. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఏ ఫైల్ ఎవరికి పంపాలో రేవంత్ రెడ్డికి తెలియదా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఏ ఫైల్ ఎవరికి పంపాలో..?. తన దగ్గరకు వచ్చిన శాఖ ఫైల్ ఏంటో కనీసం తెలియదా..?. అంత తెలివి లేని సీఎం రేవంత్ రెడ్డి అని అంటున్నారు బీఆర్ఎస్ కు చెందిన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు- ఎమ్మెల్యేలల్లో వణుకు

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు చర్యలు చేపట్టాలి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు ఇస్తారు.. ఎప్పుడు వారి వాదనలు వింటారు. ఎప్పుడు అనర్హత వేటు వేస్తారు ఇలా పలు అంశాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి.. నాలుగు వారాల్లో అనర్హత వేటుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆదేశాలను జారీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

CM Revanth Reddy శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నేతన్నలకు శుభవార్తను తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. చేనేత కార్మికులకు రూ.30కోట్ల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రజా ప్రభుత్వంలో కులవృత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తాము. తాము అధికారంలోకి వచ్చాక వెంటనే బతుకమ్మ చీరల బకాయిలను విడుదల చేశాము. గత ప్రభుత్వం నేతన్నల కోసం పబ్లిసిటీ చేసుకుంది […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఒక్కరూ ఔట్ – మిగతా ఇద్దరూ డౌట్

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెందిన దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరడమే కాకుండా అనర్హత వేటు వేయాలని పిటిషన్ కూడా ఇచ్చింది. స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. గత నెల బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై […]Read More