Tags :BRS

Breaking News Slider Telangana Top News Of Today

ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు- ఎమ్మెల్యేలల్లో వణుకు

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు చర్యలు చేపట్టాలి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు ఇస్తారు.. ఎప్పుడు వారి వాదనలు వింటారు. ఎప్పుడు అనర్హత వేటు వేస్తారు ఇలా పలు అంశాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి.. నాలుగు వారాల్లో అనర్హత వేటుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆదేశాలను జారీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

CM Revanth Reddy శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నేతన్నలకు శుభవార్తను తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. చేనేత కార్మికులకు రూ.30కోట్ల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రజా ప్రభుత్వంలో కులవృత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తాము. తాము అధికారంలోకి వచ్చాక వెంటనే బతుకమ్మ చీరల బకాయిలను విడుదల చేశాము. గత ప్రభుత్వం నేతన్నల కోసం పబ్లిసిటీ చేసుకుంది […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఒక్కరూ ఔట్ – మిగతా ఇద్దరూ డౌట్

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెందిన దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరడమే కాకుండా అనర్హత వేటు వేయాలని పిటిషన్ కూడా ఇచ్చింది. స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. గత నెల బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లతో పాటు పలువురి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

వరద బాధితులకు శుభవార్త

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలకు గురై సర్వం కోల్పోయిన వరద ముంపు బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇటీవల ఖమ్మం,మహబూబాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల్లో మృతి చెందిన ఒక్కొక్కర్కి ఐదు లక్షలు ఇస్తాము… ప్రతి ఇంటికి పది వేలు.. మేక,గొర్రెలు చనిపోతే ఐదారు వేలు.. ఆవు గేదె చనిపోతే యాబై వేలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే ప్రతి […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

BRS కు ముఖ్య నేత రాజీనామా..?

బీఆర్ఎస్ కు కీలక నేత రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీ సభ్యత్వానికి, నగర ఇంచార్జ్ పదవికీ రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న ఆదివారం బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు… వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఫ్యాక్స్ లో లేఖ పంపారు.మరోవైపు ఏ పార్టీలో చేరుతారనే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

MLA వేముల వీరేశం టార్గెట్ అధికారులా..?.. నాయకులా..?

వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత. ఎమ్మెల్యే.. 2018 ఎన్నికల్లో తన ఓటమి తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరనే నెపంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలోకి మళ్లీ అడుగు పెట్టారు. అక్కడిదాక బాగానే ఉంది. ఇటీవల భువనగిరి జిల్లా ఇరిగేషన్,రెవిన్యూ శాఖ అధికారుల సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

తనదాక వస్తే గానీ తెలియలేదా రేవంతూ..?-ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని జర్నలిస్టులకు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు.. వాస్తవానికి వార్తలు రాయాల్సిన వారే కొంతమంది రాజకీయ నాయకులకు.. కొన్ని పార్టీలకు వమ్ము కాస్తున్నారు . ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా పని చేయాలి.. అంతే తప్పా కొన్ని రాజకీయ పార్టీల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీష్ రావు “లాజిక్ కరెక్టే” కదా..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతాము.. డిసెంబర్ తోమ్మిదో తారీఖు వచ్చేసరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని గొప్పలు చెప్పుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు లేదని కొంతమందికి.. […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

“హైడ్రా” కీలక నిర్ణయం -సీఎం సోదరుడి కోసమా..?

హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ ఏవీ రంగనాథ్ ఐపీఎస్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా FTL,బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను,కట్టడాలను కూల్చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా హైడ్రా పై వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో FTL,బఫర్ జోన్ల పరిధిలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయమని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోని కూలుస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ ప్రకటనతో బఫర్,FTL జోన్ల పరిధిలో నిర్మించుకుని ఉంటున్నవారికి ఊరట లభించింది. మరోవైపు […]Read More