Tags :BRS

Slider Telangana

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత

బీఆర్ఎస్ కు చెందిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలి.. అందుతున్న వైద్యసేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.Read More

Slider Telangana

తెలంగాణలో ఉపఎన్నికలు

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ప్రతి ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించేవరకు నిద్రపోము అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈరోజు పఠాన్ చెరు లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారుతున్నారు. పార్టీకి బలం కార్యకర్తలు.మనకు అరవై లక్షల మంది కార్యకర్తల బలం ఉంది. పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఏమి తక్కువ చేశాము .మూడు […]Read More

Slider Telangana

రుణమాఫీ పై శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ఈనెల పద్దెనిమిది తారీఖు వరకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .ఈ రోజు సచివాలయంలో జరిగిన కలెక్టర్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని తెలిపారు. పాస్ బుక్ ఆధారంగా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నామని తెలియజేశారు.ఆయితే ఆ నిధులను పక్కదారికి పోకుండా […]Read More

Slider Telangana

రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ

రుణమాఫీ కి రేషన్ కార్డు అవసరమనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. ఈరోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చారు .ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అనడం కరెక్ట్ కాదు .ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి..లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. తాజాగా రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ కు ఆ అర్హత లేదు

ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి లో ఎంత విలువ ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పటి ముఖ్యమంత్రులు చాలా గౌరవమిచ్చారు. నేను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ బాధితుడిని అని అన్నారు. […]Read More

Slider Telangana

కేటీఆర్ కు బండి కౌంటర్

సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ  మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే… తనకు మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ’కేటీఆర్ కు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా?.. వారి సమస్యలు ఇప్పుడు అర్ధమయ్యాయా..?సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా […]Read More

Slider Telangana

కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే…?

కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా మరో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి … హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు అని టాక్. ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కల్సిన […]Read More

Editorial Slider Telangana Top News Of Today

తన మూలాలను గ్రహించిన బీఆర్ ఎస్..సత్ఫలితం ఉంటుందా..?

బీఆర్ఎస్ అయిన అప్పటి టీఆర్ఎస్ అయిన ముందుగా గుర్తుకు వచ్చేది ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జలవిహార్ లో పురుడుపోసుకున్న పార్టీ అని ఠక్కున అందరి మదిలో మెదులుతుంది. అంతటి మహోత్తర చరిత్ర .. మూలాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తనమూలాలను మరిచిపోయి అధికారమే పరామవదిగా కాంగ్రెస్ టీడీపీ లకు చెందిన ఎమ్మెల్యేలను.. నేతలను చేర్చుకుని ఉద్యమ పార్టీ కాస్తా పక్క పొలిటికల్ పార్టీగా అవతరించింది. పదేండ్లలో డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర […]Read More

Slider Telangana

మల్లారెడ్డికి భారీ షాక్

మాజీ మంత్రి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి భారీ షాక్ తగలనున్నది. తన నియోజకవర్గంలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ కి చెందిన దాదాపు 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడారు . వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. అయితే, ఈ 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు. మొన్న జవహర్ నగర్, నిన్న బోడుప్పల్ కాంగ్రెస్ కైసవం […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఘాటు రిప్లయ్

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు,కేటీ రామారావు గురించి నిన్న మంగళవారం పాలమూరు పర్యటనలో మాట్లాడుతూ ” నిరుద్యోగ యువత కాదు కేటీఆర్ హారీష్ రావులు అమరణ నిరాహర దీక్షకు దిగాలి.. వాళ్లు చనిపోవడమా…?. డీఎస్సీ,గ్రూప్ పరీక్షలు వాయిదా వేయడమా ..? అనేది జరగాలి.. కొంతమంది నిరుద్యోగ సన్నాసులు కోచింగ్ సెంటర్ల ట్రాఫ్ లో.. బీఆర్ఎస్ నేతల ట్రాఫ్ లో పడి ధర్నాలు చేస్తున్నారు.. మూడు నెలలు వాయిదా వేస్తే నెలకు […]Read More