కాంగ్రెస్ లో చిచ్చు రేపిన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు
రాజ్యసభ సభ్యులు … బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్ లో సెగలు రేపినట్లు తెలుస్తుంది.. ఆ సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణకు అఖరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డినే.. ఆ తర్వాత బీసీ సామాజిక వర్గం నుండో.. తెలంగాణకు మూడో వ్యక్తి సీఎం అవుతారని అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే బీసీ కులగణన చేపట్టాలి.. ఆ గణన […]Read More