తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరుతుంది. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు సహచర ఎమ్మెల్యేలను కొనబోయి నారా చంద్రుడు పంపిన నోట్ల సంచులతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు అంతలా ఊగిపోతున్నారు.. ముమ్మాటికి మా కేసీఆర్ హారిశ్చంద్రుడే.. అందుకే పద్నాలుగేండ్లు తెలంగాణ కోసం కోట్లాడి […]Read More
Tags :BRS
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ తదితర అంశాల గురించి జరుగుతున్న చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ” మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చరిత్ర అంతా హత్య రాజకీయాలు కిరాయి హత్యల మధ్యనే కొనసాగింది.. సూర్యాపేటలో ఓ రైస్ మిల్లులో జగదీష్ రెడ్డి లక్ష ఎనబై వేల రూపాయలను దొంగతనం చేశారు.. జగదీష్ రెడ్డిపై ఓ మర్డర్ […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గురించి మాట్లాడుతూ ” అక్భరుద్ధీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ తరపున కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మా పార్టీ భీఫాంపై పోటి చేయాలి.. అలా బరిలోకి దిగితే నేను తిరిగి ప్రచారం చేసి గెలిపిస్తాను.. అంతేకాకుండా డిప్యూటీ సీఎం చేస్తానని ” ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ” ఎంఐఎం […]Read More
తెలంగాణ రాష్ట్రంలో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే… ఈ కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు కమీషన్ చైర్మన్ ను తప్పించాలని ఆదేశించింది.. ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ పద్దు గురించి జరుగుతున్న చర్చలో […]Read More
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది.. దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను రాష్ట్ర ప్రజలపై ఉంచింది అని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఏదేశమైన అభివృద్ధి కావాలంటే అప్పులు చేయాల్సిందే.తొంబై వేల కోట్లతో విద్యుత్ వ్యవస్థలో పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచాము.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సబ్ స్టేషన్లు, […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది. బడ్జెట్పై చర్చ ప్రారంభమైన తరువాత అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు తమ ప్రభుత్వ ఘనతను వివరిస్తుండగా.. విపక్షం నుంచి హరీష్ రావు తనదైన శైలిలో ప్రభుత్వంలోని లోపాలను, తప్పులను […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో జరిగిన ఓ సంఘటనను చెప్పడంతో సభలో ఉన్న ఎమ్మెల్యేలే కాదు అసెంబ్లీ లైవ్ చూస్తున్న వారంతా అవాక్కయ్యారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయి.. దాదాపు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓ ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని కారులో ఎక్కించుకుని […]Read More
తెలంగాణ మాజీ మంత్రి … సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మంత్రి కోమటీరెడ్డి వెంకటరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” హారీష్ రావు కు సబ్జెక్టు లేదు.. డమ్మీ మంత్రి.. అని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” నాకిచ్చిన గంట సమయంలో ముఖ్యమంత్రి లేచి మాట్లాడ్తారు.. మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క […]Read More
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులు తప్పా అభివృద్ధి,సంక్షేమం లేదు.. పాలమూరు ఎంపీగా గెలిపిస్తే కేసీఆర్ ఎంపీగా గెలిచిన చేసింది ఏమి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆరోపించారు. ఈ ఆరోపణలకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పదేండ్ల పాలనలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరిచ్చాము.. ప్రతి నెల అవ్వకు తాతకు పింఛన్ అందించాము.. మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేసి కులవృత్తులకు పునర్జీవం తీసుకోచ్చి గ్రామీణ పల్లెల రూపురేఖలను […]Read More
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి.. గొర్రెల పంపిణీ పథకంలో ఏడు వందల కోట్ల స్కాము జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” గొర్రెల పంపిణీ పథకంలో అనేక లోపాలు ఉన్నాయి.. ఆ పథకం అమల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు పలు స్కాములకు పాల్పడినారు. బీఆర్ఎస్ నేతల తీరు వల్ల.. పాలన వల్ల కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో అన్ని […]Read More