ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు డెడ్ లైన్ విధించారు. ఈరోజు సిద్ధిపేట జిల్లాలోని నంగునూరులో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడూతూ ” ఎన్నికల సమయంలో రుణం ఉన్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొత్తం ముప్పై ఏడు లక్షల మంది రైతుల రుణమాఫీ […]Read More
Tags :BRS
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా .. సిద్ధిపేట నియోజకవర్గంలో నంగునూరులో జరిగిన రైతుల ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు.. రుణమాఫీ చేయకుండా ఎగ్గోట్టారు.. రైతుభరోసా కింద రైతులకు పదిహేను […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికలై పది నెలలు కావోస్తుంది.. అధికార పార్టీగా కాంగ్రెస్ కు… ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను ప్రజలు కూర్చోబెట్టారు.. ఎన్నికల సమయంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఎన్నెన్నో హామీలిచ్చారు.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నాడు గెలిచిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము.. తొలి క్యాబినెట్.. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్ట భద్రత తీసుకోస్తాము.. ఆసరా నాలుగు వేలు ఇస్తాము.. రైతుభరోసా కింద […]Read More
హైదరాబాద్ పరిధిలోని మూసీ ఆక్రమణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఇదే విషయమైన బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ […]Read More
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. బీఎఫ్ఎస్ఐ కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా ఆచరణలో పెడుతున్నాము. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై ఐదు వేల సర్కారు కొలువులిచ్చాము. రానున్న రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము.. వాటికి సంబంధించిన […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఓ మాజీ మంత్రి.. ఎమ్మెల్యే.. వేలాది కోట్ల రూపాయలకు అధిపతి. అయిన కానీ హైడ్రా వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” హైడ్రా వల్ల నాతో సహా ఎవరికి నిద్రలేకుండా పోతుంది.. అయినవారికి నచ్చినవారికి నోటీసులతో పాటు గడవు ఇస్తారు.. అదే గిట్టనివాళ్లైతే మాత్రం నోటీసులతో పాటే బుల్డోజర్లు అక్కడ ప్రత్యేక్షమవుతాయి. తప్పు చేస్తే.. అక్రమణలకు పాల్పడితే చట్టం […]Read More
ఇటీవల నోవాటెల్ హోటల్ లో జరగాల్సిన దేవర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్ధైన సంగతి విధితమే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యం వల్లనే రద్ధు అయిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ రోజు ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రుల బృందం హైడ్రా బాధితులను పరామర్శించడానికెళ్లారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” గత పదేండ్లలో హైదరాబాద్ లో ఏ కార్యక్రమం జరిగిన […]Read More
నిన్న పాడి కౌశిక్ రెడ్డి-నేడు సునీతా లక్ష్మారెడ్డి-రేవంత్ కు దూరమవుతున్న ఆ వర్గం..?
సహాజంగా రాజకీయంగా ఒకర్ని ఒకరూ ఎంతైన విమర్శించుకోవచ్చు.. ఒకరిపై ఒకరూ ఎన్ని ఆరోపణలైన చేసుకోవచ్చు.. పరిధులు మించి ఆరోపణలు చేసుకున్నా.. విమర్శలు చేసుకున్న కానీ ఎవరూ ఏమి అనుకోరు. ఎప్పుడైతే పరిధి దాటి దాడులకు తెగబడతారో అప్పుడు అది ఒక్కరిది కాస్తా ఓ వర్గం విబేధంగా సృష్టించబడుతుంది. అది కాస్తా ఓ కమ్యూనిటీలో తీవ్ర వ్యతిరేకత తీసుకోస్తుంది కూడా.. ఇది రాజకీయాల్లో ఉన్నవారికి వేరుగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం తెలంగాణలో అదే కన్పిస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి […]Read More
తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు వెళ్ళే సాగర్ కాలువ కు పడిన గండి గురించి మాట్లాడుతూ ” జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావులు న్నారు .. వీరు హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్లాలంటే ఆ కాలువకు వంద మీటర్ల దూరం నుండే పోతారు. ఆ కాలువ గండి దగ్గర […]Read More
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో పది మందికి పైగా ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెల్సిందే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటు హైకోర్టు.. అటు సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇప్పటికే పలుమార్లు స్పీకర్ కు వినతి పత్రాలు కూడా అందజేశారు.. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.. దీంతో హైకోర్టు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ […]Read More