Tags :BRS

Breaking News Editorial Slider Telangana Top News Of Today

రాజీవ్ గాంధీ విగ్రహాం వెనక అసలు కథ ఇదేనా ..?- ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదురుగా దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎంతో అట్టహాసంగా ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ నుండి ఇందిర గాంధీ .. రాజీవ్ గాంధీ .. అందరూ దేశం కోసం ప్రాణాలర్పించారు. వారి సేవలు మరువలేనిది. వారు దేశానికి ఎంతగానో చేశారు. కేసీఆర్ కుటుంబం ఏమి చేసింది.. తెలంగాణ వచ్చాక పదవులను అనుభవించారు అని ఆయన ఆరోపించిన సంగతి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నేను పని చేసే సీఎం.. ఫామ్ హౌస్ సీఎం కాదు

నేను ప్రజల కోసం.. ఓట్లేసి గెలిపించిన ఓటర్ల కోసం పని చేసే సీఎం.. ఫామ్ హౌస్ లో కాళ్లపై కాళ్ళేసుకుని కూర్చునే సీఎం ను కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలకు మధ్య ఎన్నో సంబంధాలుంటాయి.. కేంద్రం నుండి మనకు రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైన సరే ఢిల్లీకి వెళ్తానని ఆయన స్పష్టం వేశారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అంబేడ్కరుడ్కి దండేయడు.. రాజీవ్ విగ్రహాం పెడతాడట..?

నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య గొడవ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను పెంచింది. తాజాగా రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు అంశం మరింత హీట్ ను పెంచుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట.. అమరవీరుల స్మారక జ్యోతి పక్కన తెలంగాణ తల్లి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

BRS MLA కాళ్లు మొక్కిన రేవంత్ రెడ్డి

అదేంటి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ్లు మొక్కడం ఏంటని ఆలోచిస్తున్నారా..? . మొక్కితే గిక్కితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళ్ళో.. లేదా తన పూర్వ పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కాలి కానీ ఇలా తాను సీఎం కాకముందు నుండి తనను అన్ని విధాలుగా టార్గెట్ చేసిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కుతారా అని మీకు డౌటానుమానం రావోచ్చు. ఇది నిజమే అని అంటున్నారు హుజుర్ బాద్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి విగ్రహాం ఆవిష్కరణ

దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్న సమున్నతమైన ఆశయంతో మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎంగారు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ, వారి కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తుచేశారు. దేశ భవితవ్యాన్ని యువత నిర్దేశించాలన్న లక్ష్యంతో 18 […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రాజీవ్ గాంధీ విగ్రహాం ఒకే… మరి తెలంగాణ తల్లి విగ్రహాం…?

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఆ నిర్ణయంలో భాగంగా సచివాలయం ఎదుట అమరవీరుల స్మారక జ్యోతి, తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం.. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటు చేయాలని చూసిన స్థలంలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు- కేటీఆర్ పిలుపు

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే.. ఆస్థలంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సోమవారం నాలుగంటలకు ఆవిష్కరించింది. దీనిపై తెలంగాణ వాదులు,బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ ని చూసి అబద్ధమే హుస్సేన్ సాగర్ లో దూకుతుంది..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు. మీడియా సమావేశంలో హారీష్ రావు మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేశావు.. కాంగ్రెస్ మ్యానిఫెస్ట్ లో పెట్టిన 420హామీల్లో ఏ హామీని నెరవేర్చావు.. తెలంగాణ ప్రజలకిచ్చిన ఏ మాటను నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనలేనా ” […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి హారీష్ రావు మాస్ కౌంటర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతూ తాటి చెట్టంతా ఎత్తున్నాడు.. తాటి గింజ అంత తెలివి లేదు అంటాడు.. ప్రతిసారి నా ఎత్తు గురించి మాట్లాడ్తాడు. నేను ఎత్తు పెరగడం నాకు దేవుడిచ్చిన వరం.. అదృష్టం.. ఆయన ఎత్తు మూడు అడుగులుంటే నా తప్పా.. నేను తాటి చెట్టు అయితే నువ్వు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

30వేలా.. ? .65వేలా ..? -అబద్ధాల్లోనూ క్లారిటీ లేని సీఎం రేవంత్ రెడ్డి..?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు అరవై ఐదు వేల ఉద్యోగాలను అందించాము” అని అన్నారు. ఇదే ముఖ్యమంత్రి సరిగ్గా రెండు నెలల కిందట అంటే జూలై ఇరవై ఏడో తారీఖున […]Read More