Tags :BRS

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ది గల్లీలో ఒక నీతి? ..ఢిల్లీలో ఒక నీతా?.

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “అదానీ గారి బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడింది.ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడింది. అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు చెప్పింది. గతంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరం…!

ఖమ్మం మార్కెట్ లో పత్తి మిర్చి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు MLC తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య ,‌ కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ Y శ్రీనివాస్, Rjc కృష్ణ మరియు తదితరులు.బిఆర్ఎస్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కీలక తీర్పును వెలువరించింది.. అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ తుది నిర్ణయం తీసుకోవాలన్న డివిజన్‌ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ విషయంలో స్పీకర్‌కు ఎలాంటి టైం బాండ్‌ లేదన్నది హైకోర్టు.. 4 వారాల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి పాలన చూసి నవ్వుకుంటున్న జనం

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. పదేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. ఒక్క పరిశ్రమ రాలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాదాపు పదిహేడు వేల ఎకరాల భూమిని సేకరించాము. ఎక్కడా కూడా బాధితులకు నష్టం రాకుండా పరిహారం అందించాము. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదా మేము.. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళే కదా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చింది. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్…!

బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవాళ్లు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ అనవాళ్లు చెరిపేయడం రేవంత్ రెడ్డి వల్లనే కాదు ఏ కాంగ్రెస్ నేతకు చేతకాదు అని గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆయన ఇంకా మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ అనవాళ్లు చెరిపేయడానికి బ్లాక్ బోర్డుపై చాక్ పీస్ తో రాసిన పేరు కాదు.. తెలంగాణ ప్రజల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి హారీష్ రావు సవాల్..?

వేములవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గురించి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు.అందోల్ మండలం మాసాన్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “సిఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కే భయపడుతున్నావు. ఇక నీకు కేసీఆర్ అవసరమా ..?

వేములవాడ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక సభలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ఎనబై వేల పుస్తకాలను చదివిన అని చెప్పుకునే కేసీఆర్ .. అసెంబ్లీకి రా స్వామీ. ప్లీజ్. నీ పుస్తక పఠన తెలివి ఏంటో అసెంబ్లీలో చర్చిద్దాము. పదేండ్ల నీపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధి.. పదకొండు నెలల నాపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధితో పాటు రైతురుణమాఫీ లాంటి అంశాల గురించి చర్చిద్దాము” అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఓరుగల్లులో రేవంత్ వ్యాఖ్యల వెనక అసలు ట్విస్ట్ ఇదేనా…?

వరంగల్‌ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక సభలో సీఎం అనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెను క ఆంతర్యం ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణ అమ్మ సోనియా.. ఆమె కాళ్లు నేనే కాదు ఇక్కడున్నవాళ్లందరూ (స్టేజీ మీద కూర్చున్నవాళ్లను చూపుతూ) కడిగి వాటిని నెత్తిన చల్లుకుంటాం’ అని పేర్కొన్నారు. ఆ తరువాత ‘ఈ సీటుకు ఊకనే వచ్చిన్నా.. అందరినీ తొక్కుకుంటా వచ్చిన’ అని మరుక్షణంలోనే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాళ్ల మధ్య కట్టెలు పెడుతున్న హారీష్ ,కేటీఆర్..!

తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హాయాంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయలేని పనులను గత పదకొండు నెలలుగా  తాము పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది.ఈ సభలో  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్  ఫామ్ హౌస్ లో  పడుకుంటే మాజీ మంత్రులు కేటీఆర్ , హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్లు సరిగా పరిపాలన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్… ప్లీజ్ అసెంబ్లీకి రా స్వామీ..!

వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. పదేండ్లలో అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. లేదా ఫామ్ హౌజ్ లో ఉన్నారు. ఇప్పుడు గత పదకొండు నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడు. ప్రజల గురించి పట్టించుకోడు. రైతుల గురించి పట్టించుకొడు. నిరుద్యోగ యువత గురించి పట్టించుకోడు. కనీసం ఈ సారైన’అసెంబ్లీకి రా సామీ.. ఒక్కరోజు రావయ్యా సామీ. […]Read More