Tags :BRS

Breaking News Slider Telangana Top News Of Today

రంగంలోకి గులాబీ బాస్ కేసీఆర్..?

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు తప్పా పెద్దగా ప్రభావితం చూపే పోరాటాల్లో పాల్గోనలేదు మాజీ ముఖ్యమంత్రి..గులాబీ బాస్ కేసీఆర్..పార్లమెంట్ ఎన్నికల సమయంలో…ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజు తర్వాత కేసీఆర్ ఫామ్ హౌజ్ లో .. నందినగర్ లో బీఆర్ఎస్ శ్రేణులను కలవడం..సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఇదే ఇప్పటివరకు మనం గమనించింది. కేసీఆర్ త్వరలోనే నియోజకవర్గాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు.. పోరాటాలు చేయనున్నట్లు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉందా.?:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గూండా రాజ్ తీసుకొచ్చింది. భౌతికదాడులతో ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఓ వైపు రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాణ్ అని దేశమంతా తిరుగుతున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం గూండారాజ్, హత్యారాజ్ నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన కేటీఆర్ గారిపైనే దాడి జరిగింది అంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ పై బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని బీజేపీ నేతృత్వంలో ధర్నా జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ ధర్నాలో పాల్గోన్న ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ” కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో పొరగాళ్ళు ఎవరూ ఓట్లు వేయలేదు.. వచ్చే ఎన్నికల నాటికి ఎనబై ఏళ్ళు ఉంటాయి. అప్పటికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రులపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదే పార్టీకి చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.4000 కోట్లను అంచనాలు పెంచారు. ఎందుకు అంత పెంచారు అని అడిగితే అది గత పాలకుల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ కారుపై దాడి

హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత బాధితులను పరామర్శించడానికి మాజీమంత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఈరోజు మంగళవారం అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .. కార్యకర్తలు మాజీ మంత్రి కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి దిగారు. అంతేకాకుండా కేటీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళను చెదరగొట్టారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు

మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు ఇచ్చేందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఆరాటపడుతున్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.మూసీ పరీవాహక ప్రాంతాలైన హైదర్‌గూడలోని లక్ష్మీనగర్‌, బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్‌ ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్‌ ఆలీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్‌ నిన్న సోమవారం పర్యటించారు. కోట్ల విలువజేసే ఆస్తులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను పరిహారంగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైడ్రా గురించి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు అక్షింతలు

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు విన్పిస్తున్నాయి. నార్త్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేను కూల్చి వేతలపై ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే హైద్రాబాదు లో హైడ్రా పేరుతో కూలుస్తవా అంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.. పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడగా వెళ్ళడం పై […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైడ్రా ద్వారా హైకోర్టు ఓ సందేశం-అధికారులు గీత దాటితే..!

ప్రభుత్వాధి కారి అంటే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధి.. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైన.. అమలు చేసే ఏ కార్యక్రమమైన చిట్టచివరి వర్గాల వరకు అందరికీ అందాలంటే ప్రభుత్వాధికారులు నిక్కస్ గా.. నియత్ తో పనిచేయాలి. అప్పుడే ఆ ప్రభుత్వం చేపట్టిన పథకమైన.. కార్యక్రమమైన విజయవంతమ వుతుంది . అయితే తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వాధికారులకు ఓ సందేశమిస్తున్నట్లు ఆర్ధమవుతుంది.అమీన్ పూర్ కూల్చివేతలపై హైకోర్టులో పిటిషన్ గురించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ఎంపీకి హారీష్ రావు లీగల్ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు పంపారు. తనపై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అసత్య ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ను జతచేస్తూ మాజీ మంత్రి హారీష్ నోటీసులు పంపారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిదిలో అక్రమంగా నిర్మింఇన ఆనంద కన్వెన్షన్ లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు వాటాలున్నాయని ఎంపీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు పై నెటిజన్లు ప్రశంసల జల్లు..ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ వర్గ ఆటో కార్మికుల సమావేశంలో పాల్గోన్నారు..ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” సిద్దిపేట ఆటో సొసైటీ దేశానికే ఆదర్శం..2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం..అవసరం ఉన్న వారికి తక్కువ వడ్డీ కి ఋణం అందిస్తున్నాం..ఇప్పటివరకు2 కోట్ల 10 లక్షల రుణాలు ఇచ్చాము. .26 మంది […]Read More