Tags :BRS

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై టమాటాలతో దాడి.!

బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజుర్ బాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు టమాటాలతో దాడికి దిగిన సంఘటన చోటు చేస్కుంది. నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా గత ఏడాదిగా ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయి..?. గతంలో ఆరు గ్యారంటీలతో పేరుతో దరఖాస్తులు తీస్సుకున్నారు. అవి ఏమయ్యాయి..?. అని అక్కడకోచ్చిన అధికారులను ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించారు. దీంతో కోపద్రిక్తులైన […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

కాంగ్రెస్ పార్టీ లో కారు చిచ్చు…?

తెలంగాణ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో కారు చిచ్చు రాజుకుందా..? ఏడాదిలోనే కాంగ్రెస్ క్యాడర్ లో ముసలం మొదలైందా..? జంపింగ్ జపాంగ్ తో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయా..? అంటే అవుననే సమాదానం గట్టిగా వినిపిస్తుంది.బీఆర్ఎస్ నుండి కాంగ్రేస్ లో చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.బీఆర్ఎస్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కి కేటీఆర్ “ఐటీ” క్లాస్..?

దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఐటీ ఉద్యోగులను కించపరిచే విధంగా నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునేవాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను.ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నల్గొండ కాంగ్రెస్ లో గుబులు..అందుకేనా..?

తెలంగాణలో నల్గొండ రాజకీయాలు వేరే లెవెల్ లో ఉంటాయి.తలపండిన నేతలకు నెలవు నల్గొండ..సమైక్య పాలనలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ తెలంగాణ ఏర్పాటు తర్వాత కొంత ప్రాభవం కోల్పోయింది.కేసీఆర్ ప్రభావంతో నల్గొండలో 10 ఏండ్లు గులాబీ రాజ్యం నడిచింది.నల్లగొండలో బీఆర్ఎస్ అగ్రనేత ఐన జగదీశ్వర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.. నల్గొండ లో 2023 లో కాంగ్రెస్ జెండా రెప రెపలాడింది.కొమటిరెడ్డి బ్రదర్స్ దాటికి నల్గొండలో బీఆర్ఎస్ ఒక్కసీటుకే పరిమితమైంది..నల్గొండ రాజకీయాల్లో మరోసారి కొమటిరెడ్డి బ్రదర్స్ తమ […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పై అవిశ్వాసం..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే. మేయర్ విజయలక్ష్మీ తండ్రి మాజీ ఎంపీ .. సీనియర్ రాజకీయ నాయకులైన కేకే కూడా హస్తం గూటికి చేరారు. దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం గురించి గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యేలు.. కార్పోరేటర్లతో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మంగళవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో 45రోజుల్లో బీజేపీ ప్రభుత్వం..!

అదేంటీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో .. కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం అధికార పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డిగా ఉన్నారు. ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. మరి ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నలబై ఐదు రోజుల్లో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది అని ఆలోచిస్తున్నారా.?. ఇదే అంశం గురించి బీజేపీకి చెందిన కామారెడ్డి అసెంబ్లీనియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆంధ్రాలో జరిగిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై దాడి..!

నల్గోండ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డిపై దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికెళ్తే  తాజాగా నల్లగొండలో ఈరోజు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని నిర్వహించదలచిన రైతు మహాధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. అయితే ముందుగానే నగరంలో మాజీ మంత్రి కేటీఆర్ రైతు మహాధర్నాఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. వీటిని స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన కొంతమంది […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఏడాది పాలనలో కటింగ్..కటాఫ్ లే..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓట్లకోసం ప్రజలకు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని మాజీ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.రుణ‌మాఫీ, రైతు భ‌రోసా, సాగునీళ్లు, క‌రెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిష‌న్ కిట్, తులం బంగారం, మ‌హాల‌క్ష్మి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన..?

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అరెస్టు చేయడం అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్ లో స్పందిస్తూ ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టారు.. ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ సర్కారుకు మాటలెక్కువ.. చేతలు తక్కువ..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రతి నెలా మొదటి తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులు కోమటిరెడ్డి, భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరుల మాటలు నేతి బీరకాయ లో నెయ్యిచందంగా మారాయి.. రేవంత్ సర్కారుకు మాటలెక్కువ.. చేతలు తక్కువ అని అనేక సార్లు రుజువయ్యాయి అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. మహిళల హక్కులను కాపాడే […]Read More