Tags :BRS

Sticky
Breaking News Editorial Slider Telangana Top News Of Today

ఏడాదిలోనే అద్భుతాలు సాధ్యమా.?- కాంగ్రెస్ పాలనపై విశ్లేషణ..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ ఏడో తారీఖున ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత డిసెంబర్ తొమ్మిదో తారీఖుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తుంది. మరి ఏడాదిగా కాంగ్రెస్ పాలన ఎలా ఉంది..? . ఏడాదిలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చింది..?. ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతగా విజయవంతమయ్యారు..?. అనేది ఇప్పుడు చూద్దాము. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అలా మాట్లాడటం ప్రజలను అవమానపర్చడమే.!

ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నం.. తెలంగాణ వచ్చినంకనే ఎక్కువ నష్టపోయాం అని తెలంగాణపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.!.సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో స్వరాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం అని అనడం తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమే అని అన్నారు..!. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని.. ఆయన వలస వాదపుత్రుడు అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ది తప్పు అయితే కాంగ్రెస్ ది తప్పే..!

సహాజంగా శత్రువును జయించాలంటే రచించిన ప్రణాళిక.. వేసిన వ్యూహాం చాలా పకడ్బంధిగా ఉండాలని పెద్దలు అంటుంటారు. అదే రాజకీయాల్లో అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నారని అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటిరోజునే కాళేశ్వరంలో అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో ప్రజల సొమ్మును మింగేశారు. మిషన్ కాకతీయలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల‌ పోరాటానికి అండగా బీఆర్ఎస్..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,600 సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. కుటుంబాలతో సహా రోడ్లపై నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం చర్చించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం.. ఇప్పుడు మాత్రం అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, నిరసనలు కొనసాగిస్తే, సమస్య తీవ్రమవుతుందని బెదిరింపు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ తాతా మధు భేటీ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నిన్న శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత జూలూరు గౌరీ శంకర్ తెలంగాణ తల్లి పై రాసిన ‘అందరికీ అమ్మ’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. కేసీఆర్ గారిని కలిసిన నేతల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తూచ్..! 15వేలు కాదు 12వేలే…!

గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి టీపీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం.. డిసెంబర్ మూడుకి ముందు రైతుబంధు తీసుకుంటే పదివేలు.. అదే మమ్మల్ని గెలిపిస్తే డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకుంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాము.. డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరూ రుణాలు చెల్లించకండి. మేము అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు. తీరా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్.. కేటీఆర్.. జగదీష్ రెడ్డిలు జైలుకెళ్లడం ఖాయం..!

మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్.. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ శాసన సభ్యులు.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం అని అంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కోమటీరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీడియాతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేండ్ల పాటు ఎన్నో అక్రమాలు.. అవినీతి చేశారు. బడా బడా కాంట్రాక్టర్ల దగ్గర నుండి మాజీ మంత్రి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పదేండ్లకి కేటీఆర్ కి సోయి వచ్చిందా..!

Politics : తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అప్పటీ టీఆర్ఎస్ .. ఇప్పటి బీఆర్ఎస్ అరవై మూడు స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి మొన్నటి లోక్ సభ ఎన్నికల ఓటమి వరకు ఇటు ఆ పార్టీకి చెందిన మాజీ తాజా ఎమ్మెల్యేల దగ్గర నుండి.. మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. సీనియర్ నేతల వరకు క్యాడర్ను పట్టించుకున్న నాధుడే లేడని తెలంగాణ భవన్ లో విన్పిస్తున్న వార్తలు. అధికారం కోల్పోయాక […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ కొత్త బాస్ పై సీనియర్ నేత దేవిప్రసాద్ క్లారిటీ..!

Politics : మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ” కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది.. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి.. జిల్లా స్థాయి.. నియోజకవర్గ స్థాయి.. మండల స్థాయి.. గ్రామ స్థాయికి సంబంధించిన అన్ని రకాల కమిటీలు ఏర్పాటు చేసుకుంటాము.. ఏఫ్రిల్ ఇరవై ఏడో తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా గులాబీ బాస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గాంధీభవన్ కెళ్లే తీరిక ఉంది..ప్రజావాణికి లేదా..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.బీఆర్ఎస్ సీనియర్ నేత..శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిపై ఆర్టీఐ వేశారు..ఆర్టీఐ ఇచ్చిన సమాధానంపై మాజీ మంత్రి హారీష్ రావు మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు..ఆ ప్రకటనలో సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారింది. ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయింది.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టిన్రు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ […]Read More