సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు వైపల్యానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులే ప్రధాన కారణం.. వారి తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం వాటిల్లింది. ముప్పై వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల పూర్తయ్యేది . కానీ లక్ష కోట్లతో కాళేశ్వరాన్ని కట్టారు. అది బీఆర్ఎస్ హాయాంలోనే కూలిపోయింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కౌంటరిచ్చారు. […]Read More
Tags :BRS
కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు :- మాజీ మంత్రి హరీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. మేడిగడ్డలో రెండు ఫిల్లర్లు కూలిపోయాయి. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ” ఆరోపించిన సంగతి తెల్సిందే . సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కౌంటరిచ్చారు. తెలంగాణ భవన్ లో ఈరోజు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం – వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. […]Read More
నేను భయపడే రకం కాదు: మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాళేశ్వరంపై దుష్ప్రచారం – వాస్తవాల పేరుతో ఈరోజు శనివారం తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ ” కాళేశ్వరం కమీషన్ విచారణకు వెళ్లడానికి హరీష్ రావు భయపడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగానికే భయపడలేదు. వెనకాడలేదు. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాళేశ్వరం అనుమతి కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదికపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతకం చేశారు. కాళేశ్వరం క్యాబినెట్ ఉమ్మడి అంశం పరిధిలోనిది అని ప్రస్తుత మల్కాజీగిరి బీజేపీ ఎంపీ, నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాళేశ్వరం కమీషన్ కు నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందిస్తూ ” ఈటల రాజేందర్ పై నాకు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవితతో బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ ఛార్జ్ , ప్రముఖ న్యాయవాది గండ్ర మోహాన్ రావు సైతం పాల్గోన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బయటకు రావడం, దానిపై ఎమ్మెల్సీ కవిత […]Read More
సింగిడి న్యూస్ , వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున విదేశీ పర్యటన అనంతరం విచారణకు హజరు అవుతానని” తిరిగి లేఖ రాశారు.Read More
సింగిడిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య ఢీల్ కుదిరింది. అందుకే తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి కాళేశ్వరం కట్టింది. తీరా సాగునీళ్లు ఇచ్చే సమయానికి కాళేశ్వరం కృంగిపోయింది. కృంగిపోయి ఇన్ని రోజులవుతున్నా కానీ కమీషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పా అసలు కారకులు ఎవరో ఇంతవరకూ తేల్చలేకపోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఢీల్ కుదిరింది అని బీజేపీ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమీషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టీస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ అధికారులను, ప్రాజెక్టు నిర్మాణంలో పాత్ర ఉన్న అందర్నీ విచారించింది. తాజాగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా […]Read More
తెలంగాణ రాష్ట్రంలో మూడేండ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మహిళల నుండి రైతుల వరకూ.. ఉద్యోగుల నుండి యువత వరకు అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ ను కోరుకుంటున్నారు. కేసీఆరే సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ […]Read More
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల జేఏసీ బిగ్ షాకిచ్చింది. తెలంగాణ ఉద్యమ కారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి మీడియాతో మాట్లాడుతూ రేపు ఇరవై ఏడో తారీఖున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను బహిష్కరించాలని జాక్ పిలుపునిచ్చిందని తెలిపారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ అధికారులతో విచారణ చేయించాలి. కేసీఆర్ కుటుంబం పదేండ్ల పాటు అక్రమంగా సంపాదించిన ప్రజా సొమ్మును స్వాధీనం చేసుకోవాలని […]Read More