వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఏనుమాముల గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు భారత రాష్ట్ర సమితి పార్టీలో గురువారం చేరారు. వారికి మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిగారు, నన్నపునేని నరేందర్ గారి సమక్షంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా బీజేపీ నుంచి పత్రి […]Read More
Tags :BRS
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో 50శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదని ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉంది అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఆందోళనను వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశిస్తూ ఆయన ” మెడికల్ కాలేజీల్లో అగ్రగామి ఉన్న తెలంగాణలో, ఈ తీర్పు వల్ల స్థానిక […]Read More
కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కేటీఆర్ అంటూ ఫేక్ ప్రచారం..!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఇటు బీఆర్ఎస్ పార్టీపై.. అటు బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలు కేసీఆర్.. కేటీఆర్.. హారీష్ రావు.. కవిత దగ్గర నుండి మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, తలసాని మాజీ తాజా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలపై తమ అనుకూల పత్రికల్లో తప్పుడు వార్తలను రాయిస్తూ అసత్య ప్రచారం చేయిస్తున్నదని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ అధికారక సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంటులో పెట్టిన పోల్ ఆ పార్టీకి మిశ్రమ స్పందన వచ్చింది. తెలంగాణలో ప్రజలు ఎలాంటి పాలనను కోరుకుంటున్నారు అంటూ ఓ పోల్ ను నిర్వహించింది. కింద ఆప్షన్స్ గా 1)ఫామ్ హౌజ్ పాలన.. 2)ప్రజాపాలన అని రెండింటిని ఇచ్చింది. అయితే పోల్ పెట్టిన గంటన్నరకే అధికార పార్టీకి చుక్కలు చూయించారు నెటిజన్లు. ఫామ్ హౌజ్ పాలనే బాగుంది.. మాకు ఆ పాలనే కావాలని అరవై […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంది.మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని, ప్రెస్ మీట్ పెట్టావు.ఎప్పుడో అయిపోయిన దావోస్ కు […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఫార్ములా ఈ కేసులో ముందుగా విచారించాలని బీఆర్ఎస్ నేత,మాజీ ఐపీఎస్ అదికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కోట్ల పెట్టుబడులకు ఆటంకం కలిగించిన రేవంత్ రెడ్డిపై, తెలంగాణ బిడ్డగా ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు..అనాలోచిత విధానాల వల్ల ఫార్ములా ఈ రేస్ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల వేల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే ఆవేదనతో భారత న్యాయ సంహిత 316, […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గోండ జిల్లా సీనియర్ నాయకులైన కొమటిరెడ్డి బ్రదర్స్.నల్గొండ రాజకీయాల్లో వీళ్ళు ఒక సంచలనం..మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు చెబితే చిర్రుబుర్రులాడే కొమటిరెడ్డి బ్రదర్స్ ఒక్కసారిగా రూటు మార్చారు.. తాజాగా మునుగోడు నియోజక వర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై,కాంగ్రేస్ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. కేసీఆర్ను మెచ్చుకుంటున్నారని తెలిపారు. రైతు బంధు మధ్యలో ఒకసారి […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్పై బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా, కేసీఆర్- కేటీఆర్పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు.ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా డాక్టర్ శ్రవణ్ అభివర్ణించారు. “ఇది తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఒక చీప్ ప్రొపగాండా. ముఖ్యమంత్రి స్థాయిలో […]Read More
కేంద్రహోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ మున్సిపాలిటీ మేయర్..బీఆర్ఎస్ నేత సునీల్ రావు పదిమంది కౌన్సిలర్లతో కల్సి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ “కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.. కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రతీ స్కామ్ వెనక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాత్ర ఉంది.బ్యాంకాక్, శ్రీలంకలో పేకాట ఆడే సంస్కృతి గంగులది.చెక్డ్యామ్,రోడ్డు కాంట్రాక్టర్లంతా గంగుల బినామీలే.. గంగుల […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐదవ సోదరిమణి అయిన చీటి సకలమ్మ నిన్న శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సకలమ్మ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. ఈ రోజు శనివారం ఉదయం మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావు చీటి సకలమ్మ ఇంటికెళ్లి వారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సకలమ్మ తనయుడు చీటి నర్సింగరావు […]Read More