ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్పై బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా, కేసీఆర్- కేటీఆర్పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు.ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా డాక్టర్ శ్రవణ్ అభివర్ణించారు. “ఇది తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఒక చీప్ ప్రొపగాండా. ముఖ్యమంత్రి స్థాయిలో […]Read More
Tags :BRS
కేంద్రహోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ మున్సిపాలిటీ మేయర్..బీఆర్ఎస్ నేత సునీల్ రావు పదిమంది కౌన్సిలర్లతో కల్సి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ “కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.. కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రతీ స్కామ్ వెనక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాత్ర ఉంది.బ్యాంకాక్, శ్రీలంకలో పేకాట ఆడే సంస్కృతి గంగులది.చెక్డ్యామ్,రోడ్డు కాంట్రాక్టర్లంతా గంగుల బినామీలే.. గంగుల […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐదవ సోదరిమణి అయిన చీటి సకలమ్మ నిన్న శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సకలమ్మ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. ఈ రోజు శనివారం ఉదయం మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావు చీటి సకలమ్మ ఇంటికెళ్లి వారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సకలమ్మ తనయుడు చీటి నర్సింగరావు […]Read More
బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజుర్ బాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు టమాటాలతో దాడికి దిగిన సంఘటన చోటు చేస్కుంది. నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా గత ఏడాదిగా ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయి..?. గతంలో ఆరు గ్యారంటీలతో పేరుతో దరఖాస్తులు తీస్సుకున్నారు. అవి ఏమయ్యాయి..?. అని అక్కడకోచ్చిన అధికారులను ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించారు. దీంతో కోపద్రిక్తులైన […]Read More
తెలంగాణ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో కారు చిచ్చు రాజుకుందా..? ఏడాదిలోనే కాంగ్రెస్ క్యాడర్ లో ముసలం మొదలైందా..? జంపింగ్ జపాంగ్ తో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయా..? అంటే అవుననే సమాదానం గట్టిగా వినిపిస్తుంది.బీఆర్ఎస్ నుండి కాంగ్రేస్ లో చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.బీఆర్ఎస్ […]Read More
దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఐటీ ఉద్యోగులను కించపరిచే విధంగా నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునేవాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను.ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]Read More
తెలంగాణలో నల్గొండ రాజకీయాలు వేరే లెవెల్ లో ఉంటాయి.తలపండిన నేతలకు నెలవు నల్గొండ..సమైక్య పాలనలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ తెలంగాణ ఏర్పాటు తర్వాత కొంత ప్రాభవం కోల్పోయింది.కేసీఆర్ ప్రభావంతో నల్గొండలో 10 ఏండ్లు గులాబీ రాజ్యం నడిచింది.నల్లగొండలో బీఆర్ఎస్ అగ్రనేత ఐన జగదీశ్వర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.. నల్గొండ లో 2023 లో కాంగ్రెస్ జెండా రెప రెపలాడింది.కొమటిరెడ్డి బ్రదర్స్ దాటికి నల్గొండలో బీఆర్ఎస్ ఒక్కసీటుకే పరిమితమైంది..నల్గొండ రాజకీయాల్లో మరోసారి కొమటిరెడ్డి బ్రదర్స్ తమ […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే. మేయర్ విజయలక్ష్మీ తండ్రి మాజీ ఎంపీ .. సీనియర్ రాజకీయ నాయకులైన కేకే కూడా హస్తం గూటికి చేరారు. దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం గురించి గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యేలు.. కార్పోరేటర్లతో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మంగళవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ […]Read More
అదేంటీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో .. కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం అధికార పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డిగా ఉన్నారు. ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. మరి ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నలబై ఐదు రోజుల్లో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది అని ఆలోచిస్తున్నారా.?. ఇదే అంశం గురించి బీజేపీకి చెందిన కామారెడ్డి అసెంబ్లీనియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆంధ్రాలో జరిగిన […]Read More
నల్గోండ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డిపై దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికెళ్తే తాజాగా నల్లగొండలో ఈరోజు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని నిర్వహించదలచిన రైతు మహాధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. అయితే ముందుగానే నగరంలో మాజీ మంత్రి కేటీఆర్ రైతు మహాధర్నాఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. వీటిని స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన కొంతమంది […]Read More